Main

ఔటర్‌రింగ్‌రోడ్డులో కారు దగ్ధం

   రంగారెడ్డి జిల్లా: ఔటర్‌రింగ్ రోడ్డులో వేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన …

కూతుర్ని కడతేర్చిన కన్న తండ్రి

  రంగారెడ్డి: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే కాలమయుడై ముక్కుపచ్చలారని కూతుర్ని చంపేశాడు. పరిగి మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జాఫర్‌పల్లి గ్రామానికి చెందిన కొందపల్లి …

రంగారెడ్డి జిల్లా అంటారంలో కలకలకం

రంగారెడ్డి: షాబాద్ మండలం అంటారంలో కలకలం రేగింది. ఓ వ్యక్తి ఏకే 47 తో సంచరిస్తున్నాడని సమాచారం. దీంతో పోలీసుల గాలింపు చర్యలు చేపట్టారు.

కాకతీయ మిషన్ పనులు ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి, ( ఏప్రిల్ 3): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి  మహేందర్ రెడ్డి మిషన్ కాకతీయ పనులను జిల్లాలో శుక్రవారం ప్రారంభించారు.  యాచారం మండలంలోని  చింతపట్ల లక్ష్మణ్‌ …

పోలీసుల ముందే దారుణ హత్య

రంగారెడ్డి జిల్లా యాలాల మండలం బండమీదిపల్లిలో దారుణం చోటు చేసుకుంది. గ్రామంలోని పాతనేరస్తుడు బుగ్గప్పను కొందరు దుండగులు కొట్టి చంపారు. జంట హత్యకేసుకో నేరస్తుడైన బుగ్గప్పను బెయిల్ …

మంత్రి మహేందర్‌రెడ్డికి తప్పిన ప్రమాదం

రంగారెడ్డి, ఏప్రిల్‌ 02 : మంత్రి మహేందర్‌రెడ్డి తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. మిషన్‌ కాకతీయ పనుల ప్రారంభోత్సవంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బాణాసంచా పడి టెంట్‌ …

పిడుగుపడి ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం పెర్కెంపల్లిలో విషాదం నెలకొంది. రాత్రి పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. సెవాలాల్ జయంతి సందర్భంగా మేకలను కొనుగోలు చేసుకుందుకు వెళ్తుండగా ఆకస్మాత్తుగా …

పిల్లలు కలగలేదని దంపతుల ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లా నవాబ్ పేట మండలం ఎక్మామిడి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వివాహమై ఏడు సంవత్సరాలు గడుస్తున్నా.. పిల్లలు కలగలేదనే మనో వేదనతో చంద్రశేఖర్, చందన …

గుప్తనిధుల కోసం..ముగ్గురి అరెస్ట్‌

రంగారెడ్డి, (మార్చి 28) : గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా  మేడ్చల్‌ మండలం గీర్మాపూర్‌లో గత కొద్ది …

తెలంగాణ భవన్‌ లో రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం

తెలంగాణ భవన్‌ లో టీఆర్‌ ఎస్‌ రంగారెడ్డి జిల్లా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి మహేందర్‌ రెడ్డి హాజరయ్యారు. పలువురు ఎమ్మెల్యేలు, ఇతర …

తాజావార్తలు