రంగారెడ్డి
బావిలో పడి బాలుడి మృతి
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా పాత తాండూరులోని నిజాంశాహీ బావిలో పడి 12ఏళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు బావిలో నీరు తోడి బాలుడి మృతదేహాన్ని బటయకు తీశారు.
శంషాబాద్లో ఆర్టీఏ అధికారుల దాడులు
రంగారెడ్డి: శంషాబాద్లో ఆర్టీఏ అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. తనిఖీల్లో 4 బస్సులతోపాటు 3కార్లను అధికారులు సీజ్ చేశారు.
తాజావార్తలు
- సేవ్ రవీంద్ర హైస్కూల్ పోరాటంలో ముందడుగు
- తెలంగాణ ఉద్యమ కారుని అంత్యక్రియలో పాల్గొన్న డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే
- చత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ కూలీలతో కొండూరులో వరి నాట్లు
- పానీపూరి తిన్న చిన్నారులు అస్వస్థత..
- 18న ఎల్లారెడ్డిపేటలో జరగబోయే విద్యుత్ సమస్యలు పరిష్కరించుకోండి.. ఏఈ.. ఆనంద్కుమార్
- హనుమకొండలో అభిమానిని పరామర్శించిన పవన్ కళ్యాణ్
- ఆదర్శ పాఠశాల లో దరఖాస్తుల ఆహ్వానం
- జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే ధ్యేయం
- చెరువులో పడి యువతి మృతి
- అన్నారం షరీఫ్ చెరువును కొల్లగొడుతున్న మోరం మాఫియా..!
- మరిన్ని వార్తలు






