రంగారెడ్డి
అహ్మద్గూడలోని అటవీ ప్రాంతంలో హత్య
రంగారెడ్డి: కీచురాయి మండలంలోని అహ్మద్గూడలోని అటవిప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేశారు. ఘటన స్థలికి పోలీసులు చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తున్నారు.
బంగ్లా చోరబాటు దారులను అడ్డుకొవాలని ధర్నా
రంగారెడ్డి: బంగ్లాదేశ్ చోరబాటు దారులను అడ్డు కొవాలని కోరుతూ సేవాభారతి ఆధ్వర్యంలో కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్లో వినతి పత్రాల సమర్పరణ
రంగారెడ్డి: సమస్యలు పరిష్కరించాలని బాధితులు తమ సమస్యలను కలెక్టర్ దినకర్బాబుకు వారు వినతి పత్రాలు ఇచ్చారు. వారు ఇచ్చిన ధరఖాస్తులను అధికారులు ఆయా శాఖలకు పంపారు.
జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరణ
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా వాణీ ప్రసాద్ బాధ్యదతలు స్వీకరించారు. ఇప్పటి వరకు కలెక్టర్గా శుషాద్రి ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
తాజావార్తలు
- వడ్ల కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రోడ్డు ఎక్కిన కామ్రేడ్లు, రైతులు
- మడుగులపల్లి మండలం కనేకల్ రెవెన్యూ పరిధిలో యథేచ్ఛగా అక్రమ మట్టి రవాణా
- నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయండి మండల అధ్యక్షులు ఆవుల శ్రీనివాస్
- హనుమాన్ మాలలో ఉన్న యువకుడు మల్లారెడ్డిపేట కోనేటిలో మునిగి మృతి
- రామంతాపూర్లో గంజాయి పట్టివేతలు రెండు కేసుల్లో ఇద్దరు అరెస్ట్
- బైకును ఢీ కొట్టిన లారీ మహిళా మృతి, అత్త మృతి,అల్లుడికి తీవ్ర గాయాలు.
- హైదరాబాద్ క్రికెట్కు కొత్త దిశ – హెచ్సీఏలో కీలక బాధ్యతలు చేపట్టిన ఏ.టి. రాయుడు
- ఎన్నికైన కో ఆప్షన్ సభ్యులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే
- అకాల వర్షాల నుండి పంటను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతులు
- రాస్తారోకో
- మరిన్ని వార్తలు




