వరంగల్,నవంబర్19 (జనంసాక్షి) : వరంగల్ నిట్లో గంజాయి వాసన గుప్పుమంటోందన్న వార్తలు కలకలం రేపాయి. విద్యార్థులు ఇందుకు అలవాటు పడ్డారన్న వార్తుల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారయి.. …
మూడు నెలలపాటు ఇక పండ్ల జాతర జిల్లా నుంచి ఇతర రాష్టాల్రకు ఎగుమతి జనగామ,అక్టోబర్7 జనం సాక్షి ప్రకృతికి సిద్ధంగా లభించే అమృత ఫలాలు జనగామ మార్కెట్ నుంచి …
*లింగ్య తండాను ఆదర్శ గ్రామంగా తీర్చుదిద్దుతా…. -గ్రామ సర్పంచ్ రాంలాల్ నాయక్. కురవి రూరల్ సెప్టెంబర్ 30 జనంసాక్షి : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న 30 రోజుల ప్రణాళికలో భాగంగా ఈ …
కాంగ్రెస్ వీటిని ఎందుకు అమలు చేయలేదు :ఆరూరిరమేశ్ వరంగల్,సెప్టెంబర్30 (జనంసాక్షి): వర్ధన్నపేట నియోజవర్గం అభివృద్దికి అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నామని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మంత్రి …
వరంగల్, సెప్టెంబర్27 (జనంసాక్షి): ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ సెంకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా …
వరంగల్ సెప్టెంబర్26 జనం సాక్షి : అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లో వజ్రా మ్యాట్రిక్స్ గ్రానైట్ కంపెనీలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు కారణంగా …
కాళేశ్వరం చూసి నిజాలు తెలుసుకోండి జనగామ,సెప్టెంబర్5 (జనం సాక్షి ) తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఓర్వలేక తమ ఉనికి కాపాడుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు …
తీరనున్న గిరిజన గ్రామాల మంచినీటి సమస్య వరంగల్,ఆగస్ట్28 (జనంసాక్షి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మిషన్ భగీరథపనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే 80 శాతం పనులు పూర్తయినట్లు …