వరంగల్

మక్క రైతులకు భరోసా ఏదీ?

జనగామ,నవంబర్‌25 (జనంసాక్షి) : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదని పోరాడుతున్నా పట్టించుకోవడం లేదని సిపిఎం దుయ్యబట్టింది. పంటలకు గిట్టుబాటు దరలు …

సంపూర్ణ స్వచ్ఛత దిశగా జనగామ

వేగంగా మరుగుదొడ్ల నిర్మాణాలు జనగామ,నవంబర్‌21 (జనం సాక్షి)  : సంపూర్ణ స్వచ్ఛత సాధించిన జిల్లాగా జనగామ నిలిచేందుకు లబ్ధిదారులు సకాలంలో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి …

వరంగల్‌ నిట్‌లో గంజాయి కలకలం

వరంగల్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : వరంగల్‌ నిట్‌లో గంజాయి వాసన గుప్పుమంటోందన్న వార్తలు కలకలం రేపాయి. విద్యార్థులు ఇందుకు అలవాటు పడ్డారన్న వార్తుల ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారయి.. …

ఝాన్సీ లక్ష్మీబాయి జీవితం స్పూర్తిధాయకం.Gjc ప్రిన్సిపాల్ జానయ్య.

భరతమాత ముద్దుబిడ్డ ఝాన్సీ లక్ష్మీబాయి తొర్రురు 20,జనంసాక్షి ;191 జయంతి ఏబీవీపీ తొర్రూర్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. స్థానిక ప్రభుత్వ అ జూనియర్ కళాశాల …

ఆర్టీసీ కార్మికులకు చేయూత

జనగామ,నవంబర్‌19(జనం సాక్షి): ఆర్టీసీ సమ్మెలో పాల్గొని జీతాలు లేక తీవ్ర ఇబ్బందుల పడుతున్న 520 మంది జనగామ డిపో కార్మికులకు జనగామకు చెందిన సాధిక్‌ ఫౌండేషన్‌ ద్వారా …

పంచాయితీల్లో కొరవడుతున్న స్వచ్ఛత

వాడిపడేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాలతో అనర్థాలు వరంగల్‌,నవంబరు18  (జనం సాక్షి) : పట్టణీకరణ కారణంగా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చడానికి వీలు లేకుండా పోఓతంది. రోజువారీ వొత్తిళ్లనుంచి కాస్తంత …

వరంగల్‌లో డిపోల ముందు కార్మికుల బైఠాయింపు

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి) : వరంగల్‌ పట్టణంలో ఆర్టీసీ 41వరోజు ఉధృతంగా సాగుతోంది. హన్మకొండ డిపో ఎదుట కార్మికులు నిరసనకు దిగారు. బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. వరంగల్‌ …

ధాన్యం కొనుగోళ్లపై నిఘా

రైతుకు నష్టం జరక్కుండా చర్యలు జనగామ,నవంబర్‌14 (జనంసాక్షి)  : ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి అక్రమాలు జరుగకుండా జిల్లా యంత్రాంగం నిఘా ముమ్మరం చేసింది. కలెక్టర్‌, జేసీ ఆదేశాల …

పత్తిరైతుకు బోనస్‌ ఇచ్చి ఆదుకోవాలి: సీతక్క

వరంగల్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : పత్తి రైతులకు ఎక్కడా న్యాయం జరగడం లేదని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పత్తి మార్కెట్లను సందర్శించి వివరాలు తెలుసుకున్నామని అన్నారు. ఎక్కడా గిట్టుబాటు …

ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభం: పొన్నాల

వరంగల్‌,నవంబర్‌9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని… ఆర్టీసీ  సమ్మెతోనే కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ …