వరంగల్

మేడారానికి కొత్త వెలుగు

ప్లాస్టిక్‌ వాడకుండా కఠిన చర్యలు కలెక్టర్‌ ఆదేశాలతో ప్లాస్టిక్‌పై మొదలైన యుద్దం ములుగు,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): మరో రెండు నెలల్లో ప్రారంభంకానున్న మేడారం జాతరలో ప్లాస్టిక్‌ వినియోగంపై ఆంక్షలు విధించారు. …

ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలి: ఎమ్మెల్యే

జనగామ,డిసెంబర్‌12(జ‌నంసాక్షి): రైతులకు 24 గంటలు ఉచితంగా నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఘనత దేశంలో సీఎం కేసీఆర్‌కే దక్కుతున్నదని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. ఈ …

ఎస్సీ, ఎస్టీలపై వివక్షచూపొద్దు

– వారి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి – ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కవచంగా కమిషన్‌ పనిచేస్తుంది – ప్రభుత్వ పథకాలు వారికందేలా అధికారులు కృషిచేయాలి – …

భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ పర్యటన

జనరిక్‌ మందుల షాపు ప్రారంభం గిరిజనుల స్వాగతానికి తమిళసై ఫిదా జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా …

మేడారం జాతర ఆదాయంపై ఆర్టీసీ దృష్టి

ప్రయాణికులకు అనుగుణంగా బస్సులు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక బస్సుల ఏర్పాటు వరంగల్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల బస్సులు …

ఇతర రాష్టాల్రకు ఆదర్శంగా తెలంగాణ

అభివృద్ధి జీర్ణించుకోలేకే విమర్శలు: ఎమ్మెల్యే వరంగల్‌,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వెనుకబాటు, వివక్షతకు గురైందని, స్వరాష్ట్రం సాధించుకున్నాకనే సిఎం కెసిఆర్‌ నాయకత్వంలో తెలంగాణను అగ్రరాష్ట్రంగా తీర్చిదిద్దేలా కృషి …

విపక్షాల తీరు మారాలి: ఎమ్మెల్యే

వరంగల్‌,డిసెంబర్‌6(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలు నేడు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని చీఫ్‌విప్‌,ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ఇతర రాష్టాల్రు తెలంగాణ వైపుకు చూడటం మనం …

రైతుబీమాపై అవగాహన కల్పించాలి

జెడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి వరంగల్‌ రూరల్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): రైతును రాజును చేసి వారి కళ్లలో ఆనందాన్ని చూడడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పాగాల …

కాళేశ్వరంతో తీరుతున్న కష్టాలు

పండగలా సాగుతున్న వ్యవసాయం మండలి చీఫ్‌విప్‌ వెంకటేశ్వర్లు వరంగల్‌,నవంబరు 26(జనం సాక్షి): సీఎం కేసీఆర్‌ కష్టంతోనే కాళేశ్వరం ప్రాజెక్టు, ఎల్‌ఎండీ, ఎస్సారెస్పీ జలాలతో రాష్ట్రంలోని జలాశయాలన్నీ మత్తడి …

సకాలంలో చర్యలు తీసుకుంటేనే సమస్యలు దూరం

ప్రభుత్వ సంస్థలు గిట్టుబాటు ధరలు చెల్లించాలి వరంగల్‌,నవంబర్‌25 (జనంసాక్షి) :ప్రభుత్వ ఏజెన్సీలు సకాలంలో రంగప్రవేశం చేయకపోవడం వల్లనే రైతులకు గిట్టుబాటు ధరలు అందడం లేదని పలుగ్రామాల రైతులు …