వరంగల్
నవోదయ విద్యాలయ దరఖాస్తులకు అక్టోబర్ 1 గడువు
దంతాలపల్లి: జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్షకు అర్హులైన విద్యార్థులకు అక్టోబర్ ఇకటిలోపు దరఖాస్తు చేసుకోవాలని ఎంఈవో బుచ్చయ్య తెలిపారు. 5వతరగతి విద్యార్థులు అర్హులన్నారు.
ఆర్టీసీ చార్జీలు తగ్గించాలని టీడీపీ ఆందోళన
రేగొండ: పెరిగిన బస్సు చార్జీలను తగ్గించాలంటూ డిమాండ్ చేస్తూ టీడీపీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో రాస్తారోకో చేశారు. వెంటనే పెంచిన బస్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర
దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.
ఈ నెల25న అవినీతి, ప్రజాస్వామ్య పరిరక్షణకై పాదయాత్ర
దంతాళపల్లి: అవినీతి రహిత భారతవని, ప్రజాస్వామ్య పరిరక్షణకై జనజాగృతి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల25న ప్రారంభం కానున్న పాదయాత్ర కరపత్రాలను దంతాలపల్లిలో ఆదివారం విడుదల చేశారు.
తాజావార్తలు
- పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం లో వస్తున్న బియ్యంలో పురుగులు
- సర్ ప్రక్రియ సాఫీగా సాగేలా సహాయ కేంద్రాలు సమర్థవంతంగా పనిచేయాలి
- శేషంపల్లిలో ముగిసిన గ్రామసభలు
- సర్పంచ్ చేసే అభివృద్ధి పనులను సూచివోరువలేక అసత్యపు ప్రచారాలు
- చినుకు పడితే చీకటే
- సాతారం సర్పంచ్నారాయణ (కిషన్) గౌడ్పై అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు కోరుతూ ఫిర్యాదు
- పెద్ద వాల్గోట్ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం
- గుంతలమయంగా మారిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం
- ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి
- వర్షాల కోసం ధర్మపురిలో వరుణ యాగం
- మరిన్ని వార్తలు




