వరంగల్
విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ధర్నా
కురవి: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూఈ రోజు కురవి తహసీల్దారు కార్యలయం ముందు ధర్నా చేశారు. ఉపతహసీల్దారుకు వినతి పత్రం సమర్పించారు.
అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ పట్టుకున్నా గ్రామస్తులు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దాట్లనుంచి అక్రమంగా తరలిస్తున్న 400లీటర్ల కిరోసిన్ డ్రమ్ములను గ్రామస్తులు పట్టుకున్నారు. పట్టుబడిన కిరోసిన్ పౌరసరఫరాల అధికారులు విచారణ చేపట్టారు.
ప్రధానోపాధ్యాయుల సమావేశం
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు ్నపధానోపాధ్యాయుల సమావేశం రిగింది. ఈ సమావేశంలో వివిధ అంశాలపై ఎంఈవో అవగాహన కల్పించారు
పోషకాహార వారోత్సవాలు
వరంగల్: నర్శింహులపేట మండలంలోని దంతాలపల్లిలో ఈ రోజు పోషకాహార వారోత్సవాలు నిర్వహించారు. గర్భిణీలకు, బాలింతలకు అవగాహన కల్పించారు.
తాజావార్తలు
- గుంతలమయంగా మారిన రోడ్డు.. ప్రమాదకరంగా మారిన ప్రయాణం
- ఉన్నత చదువులకు పేదరికం అడ్డంకి
- వర్షాల కోసం ధర్మపురిలో వరుణ యాగం
- పేదల సొంతింటి కల ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం
- భక్తుల కొలహాలాల మధ్య వైభవంగా జగన్నాథ రథ యాత్ర
- నూతన ఎంపీడీఓను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు
- దిలావర్పూర్లో అధికారుల స్పెషల్ డ్రైవ్ – పాఠశాలలు, జీపీలలో సార్(SIR) పై ఫోకస్
- జగదాంబ తండా పాఠశాలలో విద్యార్థులకు నోట్బుక్స్, బ్యాగుల పంపిణీ
- “పర్యావరణాన్ని పరిరక్షిద్దాం – సుస్థిర భవిష్యత్తును నిర్మిద్దాం.” – ప్రిన్సిపాల్ ఆర్. నర్సయ్య
- దళిత ఉప సర్పంచ్పై దాడి
- మరిన్ని వార్తలు




