సిద్దిపేట

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం.

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన నాగరాజు కుటుంబ సభ్యులకు శనివారం నాడు మెదక్ ఎంపీ,సిద్దిపేట జిల్లా …

ఆపదలో అండగా నిలుస్తున్న ఎం.పీ.కొత్త ప్రభాకర్ రెడ్డి.

దుబ్బాక 15 జూన్ ( జనం సాక్షి ) ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు మెదక్ పార్లమెంటు సభ్యులు,జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి. …

“ప్రజలను చైతన్యం చేయడం కోసమే పాట”

మిత్రా బృందం ఆధ్వర్యంలో వీడియో సీడీ ఆవిష్కరణ చేర్యాల (జనంసాక్షి) జూన్ 15 : ప్రజలను చైతన్యం చేయడం కోసమే వీడియో చిత్రీకరించామని మిత్రా టీవీ బృందం …

నిరుపేదలకు బాసటగా నిలుస్తున్న సుల్తాన

సిద్దిపేట బ్యూరో 15, జూన్ ( జనం సాక్షి ) గ్రామం ప్రాంతం అని తేడా లేకుండా పేద ప్రజలను ఆదుకోవడమే లక్ష్యంగా నిరుపేదలు ఎక్కడ ఉంటే …

ప్రభుత్వ పథకాలపై అవగాహన క్షల్పిస్తున్న కళ బృందం

దుబ్బాక 15,జూన్ ( జనం సాక్షి ) సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండలం గోసాన్ పల్లి  గ్రామసర్పంచ్  ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా సమాచార పౌర …

గుడాటి పల్లి భూనిర్వాసితుల పై లాఠీచార్జి కానీ ఎలాంటి బలప్రయోగం చేయలేదు. – పెనుగులాటలో కింద పడడంతో ప్రభాకర్ కు రక్త గాయం పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత. ఐపీఎస్. సిద్దిపేట బ్యూరో 14,జూన్ ( జనం సాక్షి )

గౌరవెల్లి గౌరవెల్లి ప్రాజెక్ట్ ముంపు  గుడాటి పల్లి గ్రామంలో ప్రభుత్వ అధికారులు సర్వే చేయుచుండగా గ్రామస్తులు వారి విధులకు ఆటంకం కల్పిస్తున్నారని సర్వేకు గ్రామ ప్రజలు సహకరించడం …

పొడిదుక్కిలో తొందరపడి విత్తనాలు నాటొద్దు – చేర్యాల మండల వ్యవసాయ అధికారి అఫ్రోజ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 14 : వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ సరైన వర్షం పడలేనందున పొడిదుక్కిలో విత్తనాలు నాటొద్దని చేర్యాల మండల వ్యవసాయ అధికారి ఎండీ. అఫ్రోజ్ తెలిపారు. …

పాఠశాలలకు గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బెంచీలు అందజేత. దుబ్బాక 13,జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో సోమవారం నాడు పాఠశాలలు పున:ప్రారంభంను పురస్కరించుకుని గ్రామ పంచాయతీ పాలక వర్గం ఆధ్వర్యంలో బడి బాట కార్యక్రమంలో …

అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తా. ఎమ్మెల్యే మాధవనెని రఘునందన్ రావు. దుబ్బాక 13, జూన్ ( జనం సాక్షి )

సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట మరియు రాయపోల్ మండలాలకు సీడీపీఓ కార్యాలయంలో శుక్రవారంనాడు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్న విషయం తెలుసుకుని …

జిల్లాలో వికలాంగుల సమస్యలు పరిష్కరించాలి తెలంగాణ వికలాంగుల వేదిక డిమాండ్

చేర్యాల (జనంసాక్షి) జూన్ 13 : సిద్దిపేట జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వికలాంగుల వేదిక ఆధ్వర్యంలో సోమవారం ప్రజావాణిలో సిద్దిపేట జిల్లా …