వార్తలు

హక్కుల పరిరక్షణ చట్టాల అమలు పై కేంద్రమంత్రి సమీక్ష

హైదరాబాద్‌:రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ చట్టాల అమలు పై ఏర్పాటైన పార్లమొంటరీ స్థాయి కమిటీ ఇవాళ హైదరాబాదులో సమీక్ష నిర్వహిస్తోంది.కమిటీ ఛైర్మన్‌ కేంద్రమంత్రి ముకుల్‌ వాస్నిక్‌ సహ కమిటీలోని …

బొత్సను కలిసిన కృష్ణమూర్తి భేటీ

హైదరాబాద్‌: రాష్ట్రపీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో ఏఐసీసీ కార్యదర్శి కృష్ణమూర్తి భేటీ అయ్యారు. డీసీసీ పదవులు భర్తీ,సంస్థాగత వ్యవహారాలపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి

ఢాకా : బంగ్లాదేశ్‌లో కొండచరియలు విరిగిపడి 30 మంది మృతిచెందారు. ఢాకాకు 248 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే …

శరద్‌యాదవ్‌ తో ప్రణబ్‌ భేటీ

న్యూఢిల్లీ: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ముఖర్జీ జేడియూ నేత శరద్‌యాదవ్‌ కలిశారు.రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రణబ్‌వెంట కాంగ్రెస్‌నేత పవన్‌కుమార్‌ బన్సల్‌ తదితరులు ఉన్నారు.

దావూద్‌ ఇబ్రహీం పాకిస్థాన్‌లోనే ఉన్నాడు:చిదంబరం

ఢిల్లీ:దావూద్‌ ఇబ్రహీం పాకిస్ధాన్‌లోనే ఉన్నాడని కేంద్ర హోంత్రి చిదంబరం అన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ విషయంలో పాక్‌ ఎందుకు మాట మార్చిందో తెలియదని ఆయన పేరొన్నారు.సరబ్‌జీత్‌సింగ్‌ను పాకిస్ధాన్‌ విడుదల చేయాలని హోంమంత్రి …

పదోరోజు కొనసాగుతున్న రవాణాశాఖ దాడులు

హైదరాబాద్‌: ప్రైవేటు వాహానాలపై రవాణాశాఖ దాడులు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణ జిల్లాల్లో దాడులు నిర్వహించి 7వాహనాలను అధికారులు స్వాదినం చేసుకున్నారు.

400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు నేల మట్టం

చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచలోని శ్రీ కోదండరామాలయం ఆవరణలో గల 400 ఏళ్లనాటి భారీ వేపచెట్టు ఈ రోజు ఆకస్మికంగా కూలాపోయింది. వృక్షం నేల …

శ్రీవారి సర్వదర్శనానికి 8గంటలు

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్ది సాధారణంగా ఉంది. 14 కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటలు, ప్రత్యేక దర్శనానికి మూడు గంటల సమయం పడుతుంది.

సుప్రీం కోర్టును ఆశ్రయించిన మహ్మద్‌ పహిల్వాన్‌

ఢిల్లీ:ఎమ్మెల్యే అక్బరుద్దిన్‌ ఒవైసీ పై హత్యయత్నం చేసిన మహ్మద్‌ పహిల్వాన్‌ నిందితునిగ జైల్లో ఉన్నాడు. బెయిల్‌ కోసం సుప్రిం కోర్టును ఆశ్రయించాడు. సుప్రిం కోర్టు మూడు రోజుల్లోగ …

వైకాపా బంద్‌కు స్పందన కరువు

తిరుపతి: స్థానిక శాసన సభ్యుడు భూమన కరుణాకర్‌రెడ్డి దీక్షకు మద్దతుగా ఇచ్చిన బంద్‌ పిలుపునకు స్పందన కరువైంది. ఉదయం నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు యధావిధిగా బస్సులు …