Main

నదీజలాలపై గెజిట్‌అమలు వాయిదా వేమాలి

నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి): నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్‌ అమలును వాయిదా వేయాలని నీటిపారుదల …

బాలికా విద్య కోసం నగదు ప్రోత్సాహకం

బాలికా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి సత్యవతి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : బాలికా విద్యను ప్రోత్సహించడంలో భాగంగా పదో తరగతి, ఇంటర్‌లో టాపర్క్‌గా నిలిచిన బాలికలకు రూ.2500, …

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌ చంద్ర ప్రమాణం

రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించిన గవర్నర్‌ తమిళసై అభినందనలు తెలిపిన సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనంసాక్షి) : హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ సోమవారం ప్రమాణస్వీకారం …

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం

మరోమారు లోతట్టు ప్రాంతాలు జలమయం జంట జలాశయాలకు పోటెత్తిన వరద హిమాయత్‌ సాగర్‌ గేట్లు ఎత్తి నీటి విడుదల నగరంలో పలు కాలనీలు మళ్లీ జలమయం శివగంగ …

కొత్తపథకాలు వస్తున్నాయ్‌.. మీ దుకాణాలు బందైతై..

త్వరలోనే సొంతజాగాల్లో డబుల్‌ ఇళ్లకు ఆర్థిక సాయం నియోజకవర్గాలనికి 1000 లేదా 1500 మందికి అవకాశం త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తాం వ్యవసాయరంగంపై కేంద్రం తీరు అమానుషం …

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా పడ్డాయి. సెప్టెంబర్‌ 24న ప్రారంభమైన అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఏడు రోజుల పాటు కొనసాగాయి. ఈ …

చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో సత్ఫలితాలు

రెండోదశ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి: ఆల హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) : సీఎం కేసీఆర్‌ చెప్పినట్లు వాగుల విూద చెక్‌ డ్యామ్‌ లు నిర్మించాలనేది చాలా గొప్ప ఆలోచన …

సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ కృషి

పట్టణ, గ్రామాల తేడా లేకుండా అభివృద్ది కార్యక్రమాలు మండలిలో వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌8  (జనంసాక్షి) :సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పని చేస్తున్నారు అని …

అకాడవిూ కేసులో ఇడి దర్యాప్తు

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : తెలుగు అకాడవిూ స్కామ్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరెట్‌ రంగంలోకి దిగింది. సీసీఎస్‌ పోలీసుల కేసు ఆధారంగా కోట్ల రూపాయలు దారి మళ్లించిన కేసులో ఈడీ …

తెలుగు వర్సిటీలో బతుకమ్మ సందడి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : నగరంలోని తెలుగు యూనివర్సిటీలో జరిగిన బతుకమ్మ సంబురాల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌తో కలిసి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వర్సిటీ …