Main

వచ్చే మార్చిలో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణ

` చినజీయర్‌ స్వామి సూచనలతో 28న ముహూర్తం ఖరారు ` అంతకు ముందే 1008 కుండాలతో మహా సుదర్శన యాగం నిర్వహణ ` ప్రపంచ వ్యాప్తంగా పండితులకు …

టిఆర్‌ఎస్‌లోకి మాజీమంత్రి మోత్కుపల్లి

18న ముహూర్తం కుదరినట్లు సమాచారం హైదరాబాద్‌,అక్టోబర్‌16(జనంసాక్షి ): మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరనున్నారు. సోమవారం 18న మధ్యాహ్నం 2 గంటలకు ఆయన పార్టీలో చేరబోతున్నారు. …

25న టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్ష ఎన్నిక

కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నిక పూర్తి 17న నోటిఫికేషన్‌ జారీ చేయనున్న ఎన్నికల అధికారి హైదరాబాద్‌ హెచ్‌ఐసిసిలో 14వేల మంది ప్రతినిధుల సమక్షంలో ఎన్నిక వరంగల్‌లో …

దిశ ఎన్‌కౌంటర్‌ పాపంనేనెరగను..

` విషయం తెలిశాక చటాన్‌పల్లికి వెళ్లాను `మీడియా సమావేశంలో పలు అంశాలు నాకు తెలుగురాకపోడం వల్ల అట్లామాట్లాడి ఉండొచ్చు.. ` సిర్పూర్కర్‌ కమిషన్‌కు తెలిపిన సజ్జనార్‌ హైదరాబాద్‌,అక్టోబరు …

ముందు వాటాలు తేల్చండి..

` కృష్ణా జలాల్లో 50 శాతం వాటాకు తెలంగాణ డిమాండ్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):సోమాజిగూడలోని జలసౌధ కార్యాలయంలో మంగళవారం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ) సమావేశం అయింది. కేఆర్‌ఎంబీ …

మోహన్‌బాబు దాదాగిరికి నిరసనగా (కిక్కర్‌

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా ` ‘తెలుగువాడు మాత్రమే మా ఎన్నికల్లో పోటీ చేయాలి’ అనే నిబంధన తీసుకురాకపోతేనే రాజీనామాను వెనక్కి తీసుకుంటా: ప్రకాశ్‌రాజ్‌ హైదరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి): …

సద్దుల బతుకమ్మపై సందేహాలు

పలు ప్రాంతాల్లో భారీగా ఏర్పాట్లు హైదరాబాద్‌,అక్టోబర్‌16  (జనం సాక్షి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బతుకమ్మ పండుగ నిలువుటద్దం. ఆడపడుచులు 8 రోజులపాటు ఆటపాటలు, బతుకమ్మలతో సందడి …

తెలంగాణాలో సరిపడా బొగ్గు నిల్వలు

సింగరేణితో ఒప్పందం మేరకు ప్లంట్లకు సరఫరా వెల్లడిరచిన సింగరేణి డైరెక్టర్లు హైదరాబాద్‌,అక్టోబర్‌12( జనం సాక్షి ): సింగరేణితో ఒప్పందం చేసుకున్న రాష్టాల్ర థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలకు అవసరం మేరకు …

స్పీకర్‌ కాన్వాయ్‌ ఢీకొని వ్యక్తి మృతి

హైదరాబాద్‌,అక్టోబర్‌11(జనం సాక్షి): తెలంగాణ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి కాన్వాయ్‌లో ఓ వాహనం ఢీకొనటంతో..వ్యక్తి మృతి చెందాడు. మెదక్‌ జిల్లా మనోహరబాద్‌ మండలం కళ్లకల్‌ వద్ద…నేషనల్‌ హైవే 44 …

బాటసింగారానికి పండ్ల మార్కెట్‌ తరలింపు

కొత్తపేట స్థలంతో ఆస్పత్రి నిర్మాణం చేపడతాం: మంత్రి హైదరాబాద్‌,అక్టోబర్‌11 (జనం సాక్షి) : నగర శివార్లలోని బాటసింగారం లాజిస్టిక్స్‌ పార్కుకు గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌ను తరలించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ …