Main

రోడ్డు ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి: ఎర్రబెల్లి

హైదరాబాద్‌,అక్టోబర్‌8(జనంసాక్షి) : సింగరేణి మండలం చీమలవారిగూడెం నుండి పేరేపల్లి గ్రామం మధ్య రోడ్డు, బ్రిడ్జి కోసం ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయని, ఆ పనులను త్వరలోనే ప్రారంభిస్తామని రాష్ట్ర …

పోడు రైతుల పోరుకు కాంగ్రెస్‌ మద్దతు

కాంగ్రెస్‌ శ్రేణులు పాల్గొంటున్నారన్న రేవంత్‌ గిరిజన ప్రాంతాల్లో పోడురైతుల పొలికేక హైదరాబాద్‌,అక్టోబర్‌5 ( జనం సాక్షి) : పోడు భూముల హక్కుల కోసం ఉద్యమిస్తున్న రైతులకు కాంగ్రెస్‌ …

కేటీఆర్‌ కారుకు చలాన్‌

` చట్టం ముందు అందరూ సమానులే ` కానిస్టేబుల్‌కు సన్మానం హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర …

తెలంగాణపై కేంద్రం వివక్ష

` అయినా అధిగమిస్తాం ` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర …

మాదాపూర్‌లో ఘోర రోడ్డుప్రమాదం

  హైదరాబాద్‌: మాదాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరోకరికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. ద్విచక్రవాహనంపై భాగ్యనగర్‌ …

పాతనేరస్థుల కదలికలపై దృష్టి

వ్యస్తీకృత నేరాలపై ఉక్కుపాదం హైదరాబాద్‌,అక్టోబర్‌2జనం సాక్షి : వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న రౌడీలు, కేడీలు, భూ కబ్జాదారులపై సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర కమిషనరేట్‌ పరిధిలో ప్రత్యేక …

రిటైర్డ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి

మంత్రిని కలిసిన రిటైర్డ్‌ టీజీవోలు హైదరాబాద్‌,అక్టోబర్‌1 (జనం సాక్షి) : తెలంగాణ రిటైర్డ్‌ గెజిటెడ్‌ అధికారుల సంఘం నాయకులు శుక్రవారం ఎక్సైజ్‌, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో భేటీ …

అలుపెరుగని పోరాట వీరుడు

హైదరాబాద్ జనం సాక్షి తొలిదశ ఉద్యమకారుడు స్వతంత్ర సమరయోధుడు. కి.శే. మన్నెబొయిన నర్సింహ యాదవ్ గారి 46వ  వర్ధంతి సందర్భంగా ఉద్యమాంజలి ఘటించిన ఆడిక్ మెట్ రంనాగర్ పరిసర ప్రాంతాల …

ఇక నిరంతరంగా హరితహారం కార్యక్రమం

నిధుల కొరత లేకుండా హరితనిధి ఏర్పాటు హరితనిధి కింద కొత్తగా టాక్స్‌ విధింపునకు ప్రతిపాదన స్కూల్‌ నుంచి కాలేజీ వరకు..రిజస్టేష్రన్లపైనా ఇక గ్రీన్‌ టాక్స్‌ హరితహారంపై చర్చలో …

తెలంగాణలో తైవాన్‌ దేశ పెట్టుబడులు

అత్యతంత ప్రాధాన్యం ఇస్తున్నామన్న కెటిఆర్‌ తైవాన్‌`తెలంగాణ కనెక్ట్‌ సమావేశంలో ప్రసంగించిన మంత్రి హైదరాబాద్‌,సెప్టెంబర్‌30 (జనం సాక్షి) : తైవాన్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని …