హైదరాబాద్
విజయసాయి రెడ్డి కేసు విచారణ 9కి వాయిదా
హైదరాబాద్: విజయసాయి రెడ్డి ఢిల్లీ వెళ్లేందుకు అనుమతి పిటిషన్పై నిర్ణయాన్ని నాంపల్లి సీబీఐ కోర్టు ఈ నెల 9కి వాయిదా వేసింది.
శ్రీసాయి డెవలపర్స్పై ఫిర్యాదు
హైదరాబాద్: శ్రీసాయి డెవలపర్స్ పేరుతో ప్రజల నుంచి రూ. 4కోట్లు వసూలు చేసి నిర్వాహకులు ఉడాయించారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఈ మేరుకు ఫిర్యాదు చేశారు.
తాజావార్తలు
- తయారీరంగ బలోపేతంపై దృష్టి పెట్టాలి
- అమెరికా మారథాన్ పోటీలో బుర్ర లాస్యకు పథకం
- సొంత ఊర్లో ఓడితే పరువుపోతుందని
- ఉరి వేసుకున్న నిజామాబాద్ అభివృద్ధి
- 27 ఏళ్ల క్రితమే హైదరాబాద్ వదిలి వెళ్లిపోయాడు
- మహత్మా గాంధీని అవమానపరుస్తారా?
- పారిశుధ్య కార్మికుడిగా మారిన సర్పంచ్ భర్త
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- కమ్యూనిస్టు దిగ్గజం మూరగుండ్ల కన్నుమూత
- మెట్రో చివరిలైన్ కనెక్టివిటీకి కృషి
- మరిన్ని వార్తలు



