హైదరాబాద్

చర్లపల్లి జైలుకు తరలిస్తుండగా ఖైదీ పరారీ

హైదరాబాద్‌:పోలుసు వాహనంలో తరలిస్తుండగా ఓ ఖైదీ పరారయ్యాడు.చర్లపల్లి రైల్వేగేటు వద్ద సంఘటన చోటుచేసుకుంది.వెంకటేశ్వరరావు అనే ఖైదీని నిర్మల్‌ కోర్టు నుంచి చర్లపల్లి తీసుకొస్తుండగా వాహనంలో నుంచి దూకి …

లాభాలతో ప్రారంభమేన సెన్సేక్స్‌

ముంబాయి:దేశీయ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది.సోమవారం నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పుంజుకుంది.ప్రారంభమైన తొలి ఏదు నిమిషాల్లోనే సెన్సెక్స్‌ 89 పాయింట్లకు పైగా …

థాయ్‌లాండ్‌ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

బ్యాంకాక్‌:థాయ్‌లాండ్‌లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించినట్లు ఆ దేశ పోలీసు అదికారులు ప్రకటించారు.పర్యాటకులకు ప్రసిద్ది చెందిన బ్యాంకాక్‌నుంచి టూరిస్టులతో ఒక బస్సు కో …

ఢిల్లీ బయలుదేరిన వేకాపా నేతలు

హైదరాబాద్‌:రాష్ట్రపతి ఎన్నికలు నేపథ్యంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మతోపాటు,ఎమ్మెల్యేలు శోబానాగిరెడ్డి సుచరితతోపాటు ఆపార్లీ నేత మైసూరారెడ్డి విజయమ్మ వెంట ఉన్నార.ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను మర్యాద పూర్వకంగా …

అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌ మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి …

ఖరీఫ్‌ నుంచి వడ్డీలేని రుణాలు

20 సూత్రాల కార్యక్రమంలో ఏపీనే ఫస్ట్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి ): అభివృద్ధి విషయంలో ప్రతిపక్షాల సహకారం కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి ఎన్‌. …

నిద్రలేచిన బాబు రైతుల కోసం మహాధర్నా

చేతగాని ప్రభుత్వమిది.. అధికారంలో ఉండే అర్హత లేదు : బాబు రైతు సమస్యలకు ప్రభుత్వ నిర్లక్ష్య మే కారణం : నారాయణ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): …

మీడియాతో మీకేం పని ?

సీబీఐ జేడిపై హైకోర్టు సీరియస్‌ హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): ముఖ్యమైన కేసులు దర్యాప్తు చేస్తున్న సందర్భంలో దర్యాప్తు సంస్థ మీడియాతో మాట్లాడాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు …

కార్పొరేట్‌ కళాశాల ఫీజుల దోపిడిని అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ..

ఇంటర్‌ బోర్డు కార్యాలయాన్ని ముట్టడించిన టీఆర్‌ఎస్‌వి హైదరాబాద్‌, జూలై 2 (జనంసాక్షి): కార్పొరేట్‌ కళాశాలల ఫీజు దోపిడీ విధానాన్ని అరికట్టండి.. ఆయా కళాశాలల యాజమాన్యాల ఆగడాలకు కళ్లెం …

రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను జండాలు పక్కనబెట్టి పోరుకు సిద్ధం కండి : నాగం. హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా …