హైదరాబాద్
రాజేంద్రనగర్లో లారీని ఢీకొట్టిన కారు 4గురు మృతి
హైదరాబాద్: రాజేంద్రనగర్లోని అప్పా జంక్షన్ వద్ద ఆగిఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారితో సహ ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు.
అమ్రాబాద్లో వాహనం ఢీకొని ఇద్దరు మృతి
మహబూబ్నగర్: మహబూబ్నగర్లోని విద్యుత్ ఉప కేంద్ర వద్ద వాహనం ఢీకొని ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇంకా పూర్తి వివరాలు తెలియలేదు.
తాజావార్తలు
- మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో వీగిపోయిన రాహుల్ గాంధీ నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మ దగ్థం
- తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
- తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ
- ఘనంగా బడిబాట కార్యక్రమం ముఖ్యఅతిథిగా పాల్గొన్న డి ఈ ఓ
- గుంజపడుగు సోలార్ పవర్ ప్లాంట్ ను పరిశీలించిన నాబార్డ్ అధికారులు
- ముల్కనూర్లో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో
- తెలంగాణ ఉద్యమకారుల మండల కమిటీ ఎన్నిక.
- అనారోగ్యంతో మృతి చెందిన గీత కార్మికుని కుటుంబానికి 60 కిలోల బియ్యం అందచేసిన కల్లు గీత కార్మిక సంఘం.
- రిటైర్డ్ ఆర్మీ జవాన్ ధైర్యం చైన్ స్నాచర్ పట్టుబడి సన్మానం
- రూ.600 కోట్లతో జడ్చర్ల బైపాస్ రోడ్డు నిర్మాణం
- మరిన్ని వార్తలు



