తెలంగాణ

ఘనంగా శ్రీ శ్రీ వేణుగోపాల స్వామి కళ్యాణ మహోత్సవం

          గంభీరావుపేట ఏప్రిల్ 28(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో, అంగరంగ వైభవం గా శ్రీ శ్రీ …

ప్రభుత్వ ప్రకటనలు కాగితాలకే పరిమితం మాడుగులపల్లిలో పెట్రోల్, డీజిల్ కరువు

        బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు అర్థరాత్రి నుంచే క్యూ లైన్లలో వాహనదారులు తీవ్ర ఇబ్బందుల్లో సామాన్యులు, రైతులు మాడుగులపల్లి, ఏప్రిల్ …

ఎమ్మెల్సీలుగా కోదండరామ్,అజారుద్దీన్ ప్రమాణం

` ప్రమాణం చేయించిన మండలి చైర్మన్ గుత్తా ` హాజరైన సీఎం రేవంత్ తదిరులు హైదరాబాద్(జనంసాక్షి):ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా …

ముఖాలు చూసి టికెట్లు ఇవ్వం

` పనిచేసేవారికే ప్రాధాన్యత ` రాష్ట్ర కమిటీ మినహా అన్నింటినీ రద్దు చేశాం ` చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి ` 25 ఏళ్లు పూర్తి చేసుకున్న …

పాలన అస్తవ్యస్తంగా ఉంది

` ధాన్యం కొనుగోళ్లు జరగడంలేదు ` రాష్ట్రంలో రైతుల దైన్యంగా రైతుల పరిస్థితి ` బీజేపీ ఎంపి తేజస్వీ సూర్య వ్యాఖ్యలు దుర్మార్గం ` ఒక్కరు కూడా …

 బీఆరఎస్‌కు గతమే..భవిష్యత్ లేదు

` కాళేశ్వరంపై చర్యలు తప్పవు ` సీబీఐ విచారణ జరపాలని కేంద్రంపై ఒత్తిడి తెస్తాం ` కవిత ప్రశలకు కేసీఆర్ సమాధాన చెప్పాలి ` ఈ విషయంమై …

మెదక్ జిల్లాలో ప్రైవేట్‌ బస్సు దగ్ధం

ఏప్రిల్ 27 జనం సాక్షి.మెదక్ జిల్లా మాసాయిపేట వద్ద జాతీయ రహదారిపై ట్రావెల్ బస్సు దగ్ధమైంది. మెదక్ నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ట్రావెల్‌ బస్సులో ఒక్కసారిగా మంటలు …

శ్రీరంగాపూర్ మండలంలో మిషన్ భగీరథ నీటి నాణ్యత పై తీవ్ర ఆందోళన వ్యక్తం .

                మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత పై పలు గ్రామాల ప్రజలు తీవ్ర …

టోల్ నిర్వాహకుల నిర్లక్ష్యం తప్పిన భారీ ప్రమాదం!

            డివైడర్ ఎక్కిన డీసీఎం తృటిలో ప్రాణాపాయం తప్పిన వాహనదారులు వసూళ్లపై ఉన్న శ్రద్ధ భద్రతపై ఏది? సర్వీస్ రోడ్డు …

నేడే కవిత కొత్త పార్టీ తరలి వెళ్లిన జిల్లా మండల నాయకులు

  గంభీరావుపేట ఏప్రిల్ 25(జనం సాక్షి); నేడే రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో నేడు మరో కీలక ఘట్టం ఆవిష్కరం కానుంది గత కొన్నాళ్లుగా సాగుతున్న ఉత్కంఠగా తెలంగాణ …