తెలంగాణ

ఎంసెట్‌ ర్యాంకుల వెల్లడి తేదీ వాయిదా?

హైదరాబాద్‌ : ఎంసెట్‌ `2013 ర్యాంకుల వెల్లడి వాయిదా పడే అవకాశం ఉంది. తొలుత నిర్ణయించిన ప్రకారం జూన్‌ 2వ తేదీన ర్యాంకులను వెల్లడిరచాల్సి ఉంది. అయితే… …

పోలీస్‌ సిబ్బందిని సస్పెన్షన్‌ చేసిన ఐజి

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: మీర్‌పేటలోని పోలీస్‌ సిబ్బంది ఆరుగురిపై సస్పెన్షన్‌ వేటు పడిరది. ఇద్దరు ఎస్‌ఐలను , నలుగురు కానిస్టేబుళ్లను ఐజి సస్పెండ్‌ చేశారు. ఓ కేసులో నిందితుడు …

సీఎంకు ఝలక్‌ ఇచ్చిన వరంగల్‌ జిల్లా నేతలు

వరంగల్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డికి వరంగల్‌ జిల్లా నేతలు ఝలక్‌ ఇచ్చారు. డీసీసీబీ ఛైర్మన్‌గా జంగా రాఘవరెడ్డి, వైఎస్‌ ఛైర్మన్‌గా రాపోలు పుల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి

మెదక్‌ జిల్లా : ఝరాసంగం మండలం మాచునూరు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు …

కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి

హైదరాబాద్‌, జనంసాక్షి: ఉత్తరప్రదేశ్‌ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఇంకా కొనసాగుతూనే ఉంది. దీని ప్రభావం వల్ల రాగల 24 …

మహానాడులో ఘనంగా ఎన్టీఆర్‌ జయంతి

హైదరాబాద్‌ : గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ విగ్రహానికి పార్టీ అధినేత చంద్రబాబునాయడు, నందమూరి హరికృష్ణ …

అన్నివర్గాలు, మతాలకు ప్రాధాన్యం ఇచ్చిన పార్టీ తెదేపా

-సినీ నటుడు బాలకృష్ణ హైదరాబాద్‌ : మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన ఘనత ఎన్టీఆర్‌కు సినీనటుడు బాలకృష్ణ అన్నారు. గండిపేటలో జరుగుతున్న మహానాడులో ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించి బాలకృష్ణ …

నేడు హుస్నాబాద్‌కు రానున్న కేసీఆర్‌

కరీంనగర్‌, జనంసాక్షి: టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ హుస్నాబాద్‌కు వెళ్లనున్నారు. హుస్నాబాద్‌లో ఆయన టీఆర్‌ఎస్‌ నియోజక వర్గస్ధాయి శిక్షణా తరగతులను ప్రారంభిస్తారు. అనంతరం టీఆర్‌ఎస్‌ శ్రేణులు, …

రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. రామగుండంలో 40.9, నిజామాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకాగా … చాలా ప్రాంతాల్లో 38 డిగ్రీల కంటే తక్కువగా …

బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కే : కోదండరాం

వరంగల్‌ : బయ్యారం ఉక్కు ముమ్మాటికీ తెలంగాణ హక్కేనని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఐకాస చేపట్టిన బస్సుయాత్ర వరంగల్‌కు చేరుకుంది. ఈ …