తెలంగాణ

సీఎంతో విజయశాంతి భేటీ

హైదరాబాద్‌ : సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెరాస ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. మెదక్‌ `అక్కన్నపేట రైల్వేలైన్‌ పనుల కోసం ఎంపీ కోటా నుంచి రూ. కోటి చెక్కును …

టీఆర్‌ఎస్‌ పొలిట్‌బ్యూరోలో కడియంకు చోటు

హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీ పొలిట్‌బ్యూరోలోకి కడియం శ్రీహరిని తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల కమిటీ ఛైర్మన్‌గా కడియంను కేసీఆర్‌ నియమించారు.

రేపు ఢల్లీి వెళ్లనున్న సీఎం కిరణ్‌

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రేపు ఢల్లీి వెళ్లనున్నారు. ప్రణాళిక సంఘం సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు …

ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు

హైదరాబాద్‌ : ఎంసెట్‌ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్‌ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.

ఆర్టీసీ ఆన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు

హైదరాబాద్‌ : అర్టీసీ అన్‌లైన్‌ రిజర్వేషన్లలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఓ అర్టీసీ ఉద్యోగి నుంచి మ్యానువల్‌ టాపవ్‌ యూజర్‌, ఐడీ, పాస్‌వర్డ్‌ను …

జగన్‌ నిర్భంధాన్ని నిరసిస్తూ గుండు గీయించుకున్న వైఎస్‌ అభిమానులు

నల్గొండ, జనంసాక్షి: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎంపి జగన్మోహన్‌ రెడ్డి నిర్బంధానికి నిరసనగా యాదగిరిగుట్టలో వైఎస్‌ఆర్‌ అభిమానులు 30 మంది గుండు గీయించుకున్నారు. జగన్‌ అరెస్టుకు …

హౌసింగ్‌ సొసైటీ వ్యవహారంలో సీఐడీ దర్యాప్తుపై స్టే

హైదరాబాద్‌ : జూబ్లీహిల్స్‌ హౌసింగ్‌ సొసైటీకి సంబంధించి సీఐడీ దర్యాప్తుపై హైకోర్టు 4 వారాల స్టే విధించింది. ఇప్పటి వరకు జరిగిన దర్యాప్తుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని …

శంషాబాద్‌లో గంధపు చెక్కలు స్వాధీనం చేసుకున్న పోలీసులు

రంగారెడ్డి, జనంసాక్షి: జిల్లాలోని శంషాబాద్‌లో భారీగా గంధపు చెక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా శంషాబాద్‌లో స్మగ్లర్లు గంధపు చెక్కలను దాచిపెడుతున్నారని పోలీసులకు సమాచారం అందడంతో …

ఇంటర్‌ విద్యార్థి ఆత్మహత్య

హైదరాబాద్‌ : మాదాపూర్‌ నారాయణ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి సాయికుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని స్వస్థలం ఆదిలాబాద్‌ జిల్లా పాత బెల్లంపల్ల . …

వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా

హైదరాబాద్‌ : రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ధర్నా చేపట్టింది. ఉపాధిహామీ కూలీలు, మేట్ల సమస్యలు పరిష్కరించాలని కార్మిక సంఘం …