తెలంగాణ
టీఆర్ఎస్ పొలిట్బ్యూరోలో కడియంకు చోటు
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పొలిట్బ్యూరోలోకి కడియం శ్రీహరిని తీసుకున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, శిక్షణా తరగతుల కమిటీ ఛైర్మన్గా కడియంను కేసీఆర్ నియమించారు.
ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు
హైదరాబాద్ : ఎంసెట్ ఫలితాల విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. జూన్ 2కి బదులుగా 5న సాయంత్రం 4.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
- ఈడీ,సీబీఐ దాడులతో అస్వస్థతకు గురైన కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ కన్నుమూత
- 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు.. నేడు హస్తినలో మహాధర్నా..
- అభివృద్ధి ప్రయాణంలో అచంచలమైన స్వరం*
- *Janamsakshi Telugu Daily* stands out as a pillar of Telugu journalism in Telangana.
- *Janamsakshi Telugu Daily*
- బంజారాహిల్స్ లో భారీ గుంత
- బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
- గాజా ప్రజల ఆకలి తీరుస్తాం
- యెమెన్ తీరంలో 68 మంది జలసమాధి
- శిబూసోరెన్ కన్నుమూత
- మరిన్ని వార్తలు