తెలంగాణ

ఏసీబీకి చిక్కిన తహసీల్దార్‌

ఆదిలాబాద్‌ : లంచం తీసుకుంటూ గుడిహత్నూర్‌ తహసీల్దార్‌ రాజేశ్వర్‌ ఏసీబీ అధికారులకు చిక్కారు. పట్టాదారు పాన్‌ పుస్తకాల కోసం రైతుల నుంచి రూ. 40 వేలు లంచం …

పీటల మీద ఆగిపోయిన వివాహం

నల్లగొండ, జనంసాక్షి: వలిగొండ మండలం మొగలిపాకలో పీటల మీద వివాహం ఆగిపోయింది. తాళి కట్టే సమయంలో పెళ్లికి వరుడు నిరికరించాడు. దీంతో వధువు బంధువులు తీవ్ర ఆందోళనకు …

పాణ్యం ఎమ్మెల్యేపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌ : కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డిపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌లో కర్నూలు జిల్లాకు చెందిన రాజేశ్వరి అనే మహిళ ఫిర్యాదు చేసింది. తనపై …

ఎస్‌టిలకు ప్రాధాన్యం లేదు: సూర్యనాయక్‌

హైదరాబాద్‌,జనంసాక్షి: ఎస్‌సి, ఎస్‌టి సబ్‌ప్లాన్‌లో ఎస్‌సిలకు ఇచ్చింత ప్రాధాన్యత ఎస్‌టిలకు ఇవ్వడం లేదని ట్రైఫెడ్‌ ఛైర్మన్‌ సూర్యనాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సబ్‌ప్లాన్‌కు సంబధించిన కార్యక్రమాలు …

పాణ్యం ఎమ్మేల్యే రాంభూపాల్‌రెడ్డిపై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్‌, జనంసాక్షి: కర్నూలు జిల్లా పాణ్యం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రాంభూపాల్‌రెడ్డిపై మహిళా సంఘం నేత మానవ హక్కుల కమిషనర్‌ (హెచ్‌ఆర్సీ) కు ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులకు …

సైబరాబాద్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ : మహిళల రక్షణ, చోరీల నివారణ, ట్రాఫిక్‌ నియంత్రణే తన ప్రాధాన్యాలని సైబరాబాద్‌ కొత్త పోలీస్‌ కమిషనర్‌ సీవీ అనంద్‌ అన్నారు. తాజా బదిలీల్లో హైదరాబాద్‌ …

మహానాడుకు తరలిన తెదేపా నేతలు

బాన్సువాడ పట్టణం : హైదరాబాద్‌లోని గండిపేటలో నిర్వహించే మహానాడు కార్యక్రమానికి బాన్సువాడ నుంచి తెదేపా నేతలు తరలివెళ్లారు. తెదేపా నియోజకవర్గ ఇంఛార్జి బద్వానాయక్‌ అధ్వర్యంలో సుమారు 500 …

నలుగురు బుకీల అరెస్టు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు బుకీలను పోలీసులు నేడు అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. 3.50 లక్షలు, 18 …

ఒకరిద్దరు నేతలను లాక్కుంటే మేం భయపడతామా? : చంద్రబాబు

హైదరాబాద్‌ : యూపీఏ పాలనలో కుంభకోణాలు బయటపడుతూనే ఉన్నాయని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో చంద్రబాబు ప్రసంగించారు. కేంద్రంలో బలహీనమైన ప్రభుత్వం …

చేనేత కార్మికుని ఆత్మహత్య

చౌటుప్పల్‌ : నల్గొండ జిల్లా చౌటుప్పల్‌లో అర్థిక ఇబ్బందులతో ఓ చేనేత కార్మికుడు అత్మహత్య చేసుకున్నాడు. కూడి నర్సింహ (50) అనే కార్మికుడు నిన్న రాత్రి కిరోసిన్‌ …