తెలంగాణ
సీబీఐ ఎదుట హాజరైన రెవెన్యూ అధికారులు
హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ అధికారుల ఎదుట రెవెన్యూ అధికారులు హాజరయ్యారు. వీరిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు.
ఈదురు గాలులతో భారీ వర్షాలు
ఖమ్మం: ఖమ్మం జిల్లాలో ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జిల్లాలోని పలుప్రాంతాల్లో మిర్చి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్టు సమాచారమందింది.
తాజావార్తలు
- “నేనుసైతం” కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యం తో సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలి.
- మానవతా సేవలో పోలీసు శాఖ..
- ఉప్పల్ -నారపల్లి రహదారిపై దుమ్ము కాలుష్యం బీభత్సం
- ప్రభుత్వ పాఠశాలపై నమ్మకంతో తన కుమారుడిని చేర్పించిన మాజీ సర్పంచ్
- క్లోరో హైడ్రేట్ పట్టుకొని వదిలేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ సిఐ
- అత్యాధునిక టెక్నాలజీతో అన్ని రకాల క్యాన్సర్ లకు చికిత్సలు అందుబాటులో
- పెద్ద వాల్గొట్ ప్రాథమిక పాఠశాలలో పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కుల పంపిణీ
- నెల రోజుల్లో డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి.. లేకుంటే నిరాహార దీక్ష” ప్రభుత్వానికి కవిత అల్టిమేటం
- కేటీఆర్ కు ఘన స్వాగతం
- నడిరోడ్డుపై నరకం.. మాడుగులపల్లి ముట్టడి!
- మరిన్ని వార్తలు




