నల్లగొండ

యాసంగి 2020-21 సీఎంఆర్‌ త్వరితగతిన పూర్తిచేయాలి

–  అదనపు  కలెక్టర్‌ వి.చంద్రశేఖర్ నల్గొండబ్యూరో. జనం సాక్షి , —————————— జిల్లాలో ని రైస్ మిల్లర్లు 2020-21 సంవత్సరపు యాసంగి పెండింగ్ సీఎంఆర్‌(కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) …

ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

చిట్యాల 2(జనం సాక్షి) మండలంలోని అన్ని గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో తాసిల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఎమ్మార్వో వేణుగోపాల్ ,కాంగ్రెస్ …

అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ల పట్టివేత.

ఇద్దరిపై కేసు నమోదు. * ఎస్ ఐ కృష్ణప్రసాద్.  చిట్యాల2( జనం సాక్షి)   మానేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను పట్టుకొని …

అన్నిరంగాల్లో తెలంగాణ పురోగమిస్తోంది

ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌కు శంకుస్థాపనలో మంత్రి సూర్యాపేట,మార్చి5 (జనం సాక్షి):  సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో దేశంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. ఏడు …

కరోనా సమయంలోనూ ఆగని సంక్షేమం: మంత్రి

నల్గొండ,మార్చి4 (జనంసాక్షి) : కరోనా సమయంలోనూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేశామని మంత్రి జగదీష్‌ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ విూడియాతో మాట్లాడుతూ …

శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం

          నల్లగొండ: శాసనసభ సమావేశాలపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి (Gutta Sukhender reddy) ఆగ్రహం …

వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు కారులో 240 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

సూర్యాపేట : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..ఇద్దురు వ్యక్తులు వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు కారులో 240 కిలోల గంజాయిని తరలిస్తున్నారు. కాగా, …

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

మొత్తం 46 పరీక్షా కేంద్రాల ఏర్పాటు నల్లగొండ,ఫిబ్రవరి24(జనం సాక్షి): జిల్లాలో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశారు.. కాపియింగ్‌కు అవకాశం లేకుండా ప్రతి పరీక్ష కేంద్రం …