ముఖ్యాంశాలు

న్యాయవాదులపై విచారణ జీవోను

బేషరతుగా నిలిపివేయాలి : కోదండరామ్‌ కోదాడ, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ కోసం ఉద్యమించిన న్యాయవాదులపై విచారణ చేపట్టాలని విడుదల చేసిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని …

ఎల్బీ స్టేడియం ఎదుట టీ అడ్వకేట్‌ జేఏసీ నిరసన, అరెస్టు

అవినీతి మంత్రులను కాపాడి ఉద్యమకారుల అరెస్టుకు అనుమతిస్తారా టీ న్యాయవాదుల జేఏసీ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 16 (జనంసాక్షి) : హైకోర్టులో తెలంగాణ ప్రాంతం వారికి 42 …

పెషావర్‌ విమానాశ్రయంపై దాడి

– ఐదుగురు మృతి, 25 మందికి గాయాలు పెషావర్‌, డిసెంబర్‌ 15 : పాకిస్థాన్‌లోని పెషావర్‌ విమానాశ్రయంపై శనివారం సాయంత్రం ఉగ్రవాదులు రాకెట్లతో దాడి చేశారు. ఈ …

ఉద్యమానికి సన్నద్ధం కావాలి : దేవిప్రసాద్‌

హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): పదో పీఆర్సీ అమలు కోసం ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్దం కావాలని టీఎన్‌జీవో రాష్ట్ర అధ్యక్షుడు దేవిప్రసాద్‌, ప్రధాన కార్యదర్శి రవీందర్‌రెడ్డి కోరారు. …

చిన్నారుల మరణాలపై చలించిన ఒబామా

అమెరికాలో కాల్పుల ఘటనపై ఒబామా దిగ్భ్రాంతి వాషింగ్టన్‌, డిసెంబర్‌ 15 : కనెక్టికట్‌ న్యూటౌన్‌లోని శాండీ హుక్‌ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు …

భారత్‌, పాక్‌లు శాంతి,సహజీవనం కోరుకుంటున్నాయి

అ కొత్త వీసా విధానం, ద్వైపాక్షిక సంబంధం , తీవ్రవాదం, సరిహద్దులపై పాక్‌ హోంమంత్రి రహమాన్‌ మాలిక్‌, ప్రధాని మన్మోహన్‌ చర్చలు న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (ఎపిఇఎంఎస్‌): …

తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర కీలకం

టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 15 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహిస్తున్న ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమైనదని …

స్వతంత్ర భారతంలో నగదు బదిలీ విప్లవాత్మకం

సోనియాగాంధీ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 15 (జనంసాక్షి): నిరుపేదల ఆకలి తీర్చే ఆహారభద్రతా బిల్లును త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు యూపిఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ …

హవ్వా ! అక్కడ డెబ్బై శాతం మహిళలకు మరుగుదొడ్లే లేవు

అభివృద్ధి ఆనవాల్లే లేవక్కడ సీఎం , మంత్రుల ప్రచారం అవాస్తవం, రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అనంతపూర్‌ సూకీ పర్యటనపై జయరాం రమేశ్‌ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌, డిసెంబర్‌ …

తెలంగాణపై కేంద్రమే నిర్ణయం తీసుకుంటుంది

గవర్నర్‌ నరసింహన్‌ ఢిల్లీ: అఖిలపక్ష సమావేశం తర్వాత తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సింది కేంద్రమేనని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం హస్తినకు …