ముఖ్యాంశాలు

హఫీజ్‌ సయీద్‌ అరెస్టుకు సరైన ఆధారాలు లేవ్‌

– భారత్‌తో మైత్రి కొనసాగుతుంది – పాకిస్థాన్‌ హోంశాఖ మంత్రి రెహమాన్‌ మాలిక్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ముంబయి 26/11 దాడికి కుట్రదారుగా భారత్‌ …

పాటను బంధిస్తే కోటి గొంతుకలౌతాం

విమలక్క నిర్భందంపై మండిపడ్డ తెలంగాణవాదులు హైదరాబాద్‌ : తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తున్న తెలంగాణ యునైటెడ్‌ ఫ్రంట్‌ అధ్యక్షురాలు విమలక్క గొంతునొక్కాలని చూస్తే ఊరుకోబోమని వక్తలు హెచ్చరించారు. …

మేడమ్‌ సుడిగాలి పర్యటన

గుజరాత్‌లో నిజమైన అభివృద్ధి కోసం పోరాటం: సోనియా అహ్మదాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి) : గుజరాత్‌ అభివృద్ది కోసమే తాము మార్పు కోరుకుంటున్నామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. గుజరాత్‌/-లో …

నువ్వు రాష్ట్రపతికే గులాం

కాంగ్రెస్‌ అధిష్టానానికి తొత్తుగా ఎందుకు మారవ్‌ గవర్నర్‌పై నారాయణ ఫైర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌ 14 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ నరసింహన్‌ రాజ్యాంగ వ్యవస్థలను అగౌరవ పరుస్తున్నారని …

గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ ప్రశాంతం

అ 68 శాతం పోలింగ్‌ అహ్మదాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి) : గుజరాత్‌లో తొలిదశ పోలింగ్‌ గురువారం ప్రశాంతంగా ముగిసింది. 68 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల …

రాజకీయ పార్టీల దివాలాకోరుతనంతో ..

సకలం బందైనా తెలంగాణ రాలేదు ఎమ్మెల్సీ చుక్కారామయ్య హైదరాబాద్‌, జనంసాక్షి : రాజకీయ పార్టీల దివాలాకోరుతనం వల్లే తెలంగాణ రాలేదని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అన్నారు. గురువారం …

జేఎన్‌టీయూలో సిబ్బంది బంపర్‌ ఆఫర్‌

విద్యార్థులు ఇంటి వద్దే చూచిరాతకు బేరం జేఎన్‌టీయూలో భారీ కుంభకోణం సూత్రధారులను అరెస్టు చేసిన పోలీసులు హైదరాబాద్‌, డిసెంబర్‌ 13 (జనంసాక్షి): జెఎన్‌టియూ పరీక్షల విభాగంలో గోల్‌మాల్‌ …

వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై విచారణకు సిద్ధం

– ప్రకటించిన కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ న్యూఢిల్లీ, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) : భారత చిల్లర వర్తక రంగంలోకి ఎఫ్‌డీఐల అనుమతి కోసం వాల్‌మార్ట్‌ లాబీయింగ్‌పై రిటైర్ట్‌ …

బాబూ డొంక తిరుగుడు వద్దు

– ఒకే ప్రతనిధిని పంపు – టీడీపీ కార్యాలయం ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :తెలంగాణపై అఖి లపక్ష సమావేశం నిర్వహించాలంటూ కేంద్రానికి …

నేడు గుజరాత్‌ తొలి దశ అసెంబ్లీ ఎన్నికలు

87 నియోజకవర్గాల్లో పోలింగ్‌ శ్రీమోడీ భవితవ్యానికి అగ్నిపరీక్ష యువనేత రాహుల్‌ చరిష్మకు ఫలించేనా ? గుజరాత్‌ అసెంబ్లీ తొలి దశ ఎన్నికల పోలింగ్‌ గురు వారం జరగనుంది. …