ముఖ్యాంశాలు

ఇజ్రాయెల్‌ మహిళలపై దాడులు చేసినప్పుడు మీరంతా ఎక్కడున్నారు?

` మానవ హక్కుల సంస్థలపై నెతన్యాహు ఆగ్రహం టెల్‌ అవీవ్‌(జనంసాక్షి):హమాస్‌ ఉగ్రదాడికి ప్రతిగా గాజాలో ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడులను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవ, మహిళా హక్కుల సంస్థలు …

సిమ్‌ కార్డుల జారీకి కొత్త నిబంధనలు

` జనవరి 1 నుంచి అమలు న్యూఢల్లీి(జనంసాక్షి):సిమ్‌ కార్డుల జారీకి సంబంధించి కొత్త రూల్‌ అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు అనుసరిస్తున్న పేపర్‌ ఆధారిత కేవైసీ వెరిఫికేషన్‌ …

తుఫానుపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి

కాబోయే సిఎం రేవంత్‌రెడ్డి సూచన హైదరాబాద్‌(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రాణనష్టం జరగకుండా చూడాలని …

ప్రమాణస్వీకారానికి  రండి..

` కార్యక్రమానికి హాజరు కావాలని సోనియా,రాహుల్‌, ప్రియాంక, ఖర్గేలను ప్రత్యేకంగా ఆహ్వానించిన రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):  తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢల్లీి పర్యటన కొనసాగుతున్నది. కాంగ్రెస్‌ హైకమాండ్‌ …

నేడు సీఎంగా రేవంత్‌ ప్రమాణం

` ఎల్బీ స్టేడియం వేదికగా మధ్యాహ్నం 1.04 గం॥లకు ప్రమాణస్వీకార కార్యక్రమం` ఇందిరమ్మ రాజ్యం స్థాపిస్తాం` ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం` చంద్రబాబు,కేసీఆర్‌, కోదండరామ్‌ సహా పలువురు …

తీరం దాటిన ‘మిచాంగ్‌’

` తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు హైదరాబాద్‌/అమరావతి(జనంసాక్షి):మిగ్‌జాం తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో వర్షం పడుతోంది.హైదరాబాద్‌లోని …

పోరాడిన యోధుడికే పట్టాభిషేకం

` తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ` రేపు ఎల్బీస్టేడియంలో ప్రమాణ స్వీకారం ` ఉత్కంఠ నడుమ ఢల్లీి నుంచి ప్రకటన ` సీఎల్పీ నేతగా ఖరారు చేసిన …

ప్రగతి భవన్‌.. ఇకపై ప్రజా భవన్‌

` ఈ తీర్పు ద్వారా కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతను మరింత  పెరిగింది ` పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి):కాంగ్రెస్‌ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ …

ప్రజాతీర్పును శిరసావహిస్తాం

` ప్రతిపక్ష పార్టీగా సమర్థంగా వ్యవహరిస్తాం ` రెండు దఫాలు అవకాశమిచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు ` బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): ప్రతిపక్ష పార్టీగా …

ఉత్తరాదిన భాజపా హవా

` రాజస్థాన్‌,మధ్యప్రదేశ్‌,ఛత్తీస్‌గఢ్‌లో కాషాయ జెండా రెపరెపలు ` మధ్యప్రదేశ్‌లో అత్యధిక మెజార్టీతో ప్రభుత్వాన్ని బీజేపీ ` పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు …