ముఖ్యాంశాలు

కాంగ్రెస్‌ చేతికి తెలంగాణ

` 64 స్థానాల్లో హస్తం అభ్యర్థుల జయకేతనం ` 39 స్థానాలకే పరిమితమైన భారాస ` 8 స్థానంలో బీజేపీ గెలుపు.. ఒక స్థానంలో దక్కించుకున్న సీపీఐ …

తెలంగాణలో  తొలి విజయం కాంగ్రెస్ పార్టీ 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ బోణీ కొట్టింది. తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆ పార్టీ తరఫున అశ్వారావుపేటలో పోటీ చేసిన ఆదినారాయణ ఘన …

అభ్యర్థుల భవితవ్యం.. తేలేది నేడే..

` ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ` 10 గంటలలోపు తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశం ` 49 కౌంటింగ్‌ కేంద్రాలు.. మొత్తం 1766 …

కేంద్రప్రభుత్వ లబ్ధిదారులతో  మోదీ సమావేశం

దిల్లీ(జనంసాక్షి): కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల లబ్ధిదారులతో గురువారం ప్రధాని నరేంద్రమోదీ సంభాషించారు. వికసిత్‌ భారత్‌ సంకల్ప్‌ యాత్ర పేరిట దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కార్యక్రమంలో వర్చువల్‌గా …

నాగార్జునసాగర్‌ వద్ద ఉద్రిక్తత

బలవంతంగా నీటిని విడుదల చేసుకున్న ఎపి అధికారులు ఇరువైపులా మొహరించిన పోలీసులు ఇదంతా కెసిఆర్‌ కుట్ర అన్న కోమటిరెడ్డి రాజకీయనాయకులు స్పందించవద్దన్న వికాస్‌ రాజ్‌ కెసిఆర్‌ కుట్రలో …

జేఈఈ మెయిన్‌కు గడువు పొడగింపు

దిల్లీ(జనంసాక్షి): దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌`2024 (ఏఇఇ ఎజీతిని 2024) ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ఎన్‌టీఏ గడువు పొడిగించింది.జనవరిలో జరిగే …

సైన్యానికి మరింత బలోపేతం

` 97 ‘తేజస్‌’ యుద్ధవిమానాలు, 156 ప్రచండ్‌ హెలికాప్టర్ల కొనుగోలుకు పచ్చజెండా ` 84 ‘సుఖోయ్‌`30’ యుద్ధవిమానాల అభివృద్ధి ప్రణాళికకూ ప్రాథమిక ఆమోదం ` కేంద్రం కీలక …

4 నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

2న అఖిలపక్ష భేటీకి సన్నాహాలు న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల నేపథ్యంలో డిసెంబర్‌ 2న అఖిల పక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు గురువారం తెలిపాయి. …

కాంగ్రెస్‌ 3 రాష్ట్రాల్లో..

` మధ్యప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్‌లో అనుకూలం ` రాజస్థాన్‌లో బిజెపికి పెరిగిన అవకాశాలు ` ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడితో పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజం న్యూఢల్లీి (జనంసాక్షి) : …

ఎన్నికలు ప్రశాంతం

` తెలంగాణలో ముగిసిన పోలింగ్‌ ` చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ఓటింగ్‌ ` సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ ` పలుచోట్ల …