Main

ఆత్మహత్య కాదు.. హత్యే!

– ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ,జనవరి19(జనంసాక్షి):   హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో విద్యార్థిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో …

ఎఫ్‌సీఐ పునరుద్దరణకు సహకరిస్తాం

అధికారులతో సమీక్ష సీఎంతో సింగరేణి సీఎండి భేటి హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా ఫెర్టిలైజర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) పునరుద్దరణకు ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందని సీఎం …

రెండోదశ మిషన్‌కాకతీయ విజయవంతంచేద్దాం

గోదావరిపై మరోమూడు బ్యారేజులు మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): గోదావరి నదిపై మరో మూడు బ్యారేజీలు నిర్మిస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి …

నివేదిక వచ్చాక వాస్తవాలు తెలుస్తాయి

: స్మృతి నాలేఖకు సంబంధంలేదు : దత్తాత్రేయ న్యూఢిల్లీ/ హైదరాబాద్‌, జనవరి18( జనంసాక్షి):   పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్‌ ఆత్మహత్య ఘటనపై కేంద్ర మానవ వనరుల శాఖ …

కేన్సర్‌ హస్పిటల్‌ విస్తరణకు సహకరించండి

సీఎం కేసీఆర్‌తో బాలయ్య హైదరాబాద్‌, జనవరి 18 (జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నటుడు బాలకృష్ణ సోమవారం క్యాంప్‌ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా బసవతారకం ఆస్పత్రిలో చేపడుతున్న …

స్టార్టప్‌లో భవిష్యత్తు తెలంగాణదే

మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి18(జనంసాక్షి): స్టార్టప్‌లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దూసుకు పోతోంది. ఈమేరకు గచ్చిబౌలీలో టీహబ్‌లో జరిగిన కార్యక్రమంలో నాస్కామ్‌తో రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి కేటీఆర్‌ …

ప్రాజెక్టుల డిజైన్‌ మార్పుపై ప్రజలకు వివరిద్దాం

– సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి):: తెలంగాణలో ప్రాజెక్టుల రీడిజైన్‌ ఎందుకు చేపట్టారో త్వరలో ప్రజలకు చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీని కోసం సమగ్ర …

నామినేషన్ల దాఖలుకు తెర

– గ్రేటర్‌లో 2969 పత్రాల దాఖలు హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం 2969 నామినేషన్లు దాఖలయ్యాయని కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో విూడియాతో కమిషనర్‌ …

మహబూబాదే తుది నిర్ణయం

– పీడీపీ తీర్మాణం శ్రీనగర్‌,న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అధికారాన్ని పార్టీ అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీకి కట్టబెడుతూ పీడీపీ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుపై …

సిక్కిం మాజీ గవర్నర్‌ రామారావు కన్నుమూత

– సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సంతాపం హైదరాబాద్‌,జనవరి17(జనంసాక్షి): భాజపా సీనియర్‌ నేత, సిక్కిం మాజీ గవర్నర్‌ వి. రామారావు(81) అనారోగ్యంతో హైదరాబాద్‌లో కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో …