Main

అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు

న్యూఢిల్లీ,జనవరి17(జనంసాక్షి):నారింజ రంగులో అందంగా ఉన్న ఈ జినియా పువ్వు చూశారా? ఇది అంతరిక్షంలో పూసిన తొలి పువ్వు. ఇంటర్నేషనల్‌ స్పేస్‌ సెంటర్‌లో శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఈ పూలు …

ఆలస్యంగా మేల్కొన్నాం

– స్టార్టప్‌ ఇండియాలో రాష్ట్రపతి ప్రణబ్‌ న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి):యువతను ప్రోత్సహించేలా స్టార్టప్‌ ఇండియాను తీసుకురావడంలో భారత్‌ ఇప్పుడే మేల్కొందని.. ఈ ఆలస్యానికి కారణంగా తానేనంటూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ …

షరతులు ఆమోదిస్తే..

15 నిమిషాల్లో జీఎస్టీ బిల్లు – విద్యార్థులతో ముఖాముఖిలో రాహుల్‌ ముంబై,జనవరి16(జనంసాక్షి): తమ పార్టీ డిమాండ్లను ఒప్పుకుంటే.. 15 నిమిషాల్లో వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును రాజ్యసభలో …

అక్రమాలపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం

– ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తాం – జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ హైదరాబాద్‌,జనవరి16(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో అక్రమాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే తక్షణమే స్పందించి చర్యలు తీసుకుంటామని …

విమాన ప్రమాదంలోనే నేతాజీ మృతి

– యూకే వెబ్‌సైట్‌ వెల్లడి న్యూఢిల్లీ,జనవరి16(జనంసాక్షి): స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విమాన ప్రమాదంలోనే కన్నుమూసినట్లు లండన్‌కు చెందిన ఓ వెబ్‌సైట్‌ స్పష్టం చేసింది. నేతాజీ …

చంప ఛఢేల్‌..

– అధికారిపై చేయి చేసుకున్న సిద్ధిరామయ్య కర్నాటక,జనవరి16(జనంసాక్షి):ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. బళ్లారి నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేశ్‌ పై.. బహిరంగంగానే చేయి చేసుకున్నారు. …

తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక

– రూ.790 కోట్ల కరువు సాయం న్యూఢిల్లీ,జనవరి14(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వ కృషి ఫలించింది. తెలంగాణకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది. తెలంగాణ రాష్ట్రానికి రూ.791 కోట్ల కరువుసాయం …

చర్చలు తాత్కాలికంగా వాయిదా

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): భారత్‌-పాకిస్థాన్‌ విదేశాంగ కార్యదర్శుల స్థాయి చర్చలు వాయిదా పడ్డాయి. పఠాన్‌కోట్‌ దాడి కేసులో జైషే మహమ్మద్‌ చీఫ్‌ మౌలానా మసూద్‌ అజార్‌ను అరెస్టు చేసినట్టు వచ్చిన …

జకార్తాలో వరుస పేలుళ్లు

– 6 గురు మృతి జకార్తా,జనవరి14(జనంసాక్షి): ఐఎస్‌ మరోమారు తెగబడింది.  ఇండోనేషియా రాజధాని జకార్తా బాంబు పేలుళ్లు, తుపాకీ కాల్పుల మోతతో దద్దరిల్లింది. రాజధాని జకార్తాలో యూఎన్‌ …

మసూద్‌ అరెస్టును ధృవీకరించని పాక్‌

న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌,జనవరి14(జనంసాక్షి): పంజాబ్‌ లోని పఠాన్‌ కోట్‌ ఉగ్రదాడికి సూత్రధారిగా భావిస్తున్న జైష్‌ ఎ మహ్మద్‌ అధినేత మసూద్‌ అజార్‌ అరెస్ట్‌ విషయం వట్టిదేనని తేలిపోయింది. పాక్‌ విూడియా …