Main

జల్లికట్టుపై సుప్రీం స్టే

న్యూఢిల్లీ,జనవరి12(జనంసాక్షి):తమిళనాడు జల్లి కట్టు రాజకీయానికి మళ్లీ బ్రేక్‌ పడింది. రాజకీయ పార్టీల డిమాండ్‌ కు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం జల్లికట్టును అనుమతిస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ ను సుప్రింకోర్టు …

సల్వీందర్‌ సింగ్‌ను ప్రశ్నించిన ఎన్‌ఐఏ

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్‌కోట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌ పూర్‌ ఎస్పీ సల్వీందర్‌ సింగ్‌ సోమవారం ఉదయం ఎన్‌ఐఏ ఉన్నత …

అఫ్జల్‌ గురూ కుమారుడు గాలిబ్‌ టాపర్‌

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): పఠాన్‌కో ట ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేశారు. ఉగ్రవాదులకు సహకరించి ఉండొచ్చని ఆరోప ణలు ఎదుర్కొంటున్న గురుదాస్‌ పూర్‌ ఎస్పీ స ల్వీందర్‌ సింగ్‌ సోమవారం …

కాంగ్రెస్‌ వైపు మెహబూబా చూపు

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): దివంగత జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా చూపు కాంగ్రెస్‌పై పార్టీ వైపు ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టత …

కాంగ్రెస్‌ వైపు మెహబూబా చూపు

న్యూఢిల్లీ,జనవరి11(జనంసాక్షి): దివంగత జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె మెహబూబా చూపు కాంగ్రెస్‌పై పార్టీ వైపు ఉన్నట్లు సమాచారం. బీజేపీతో పొత్తు కొనసాగుతుందని స్పష్టత …

బల్దియాపై జెండా పాతకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జనవరి11(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురకున్నా మేయర్‌ పదవి దక్కకున్నా తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఐటి,పంచాయితీరాజ్‌ శాఖ మంత్రి …

పఠాన్‌ కోట్‌ దాడిపై ఉమ్మడి దర్యాప్తు

– పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఇస్లామాబాద్‌,జనవరి11(జనంసాక్షి):పఠాన్‌కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి చేసిన ఘటనపై ఉన్నత స్థాయి సంయుక్త దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని పాకిస్థాన్‌ …

వీడియో కాన్ఫరెన్సు ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి): ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్ను ద్వారా పుస్తకాన్ని ఆవిష్కరించారు.  జైన సాధువు ఆచార్య రత్నసుందర్‌ సురిజి మహరాజ్‌ సాహెబ్‌ రచించిన 300వ గ్రంథాన్ని …

అమర జవాన్లకోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం

– కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ,జనవరి10(జనంసాక్షి):అమర జవాన్లకోసం రెండు నిమిషాలు మౌనం పాటిద్దామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాత్‌ సింగ్‌ పేర్కొన్నారు.అమరుల దినోత్సవాన్ని ప్రతిఒక్కరు …

మెహబూబాను పరామర్శించిన సోనియా

శ్రీనగర్‌,జనవరి10(జనంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీని ఆదివారం శ్రీనగర్‌లోని ఆమె నివాసంలో కలిశారు. జమ్ముకశ్మీర్‌ ముఖ్యమంత్రి, మెహబూబా తండ్రి ముఫ్తీ …