Main

కాలుష్యం తగ్గింది

– కోర్టుకు ఆప్‌ సర్కారు నివేదిక న్యూఢిల్లీ,జనవరి 8(జనంసాక్షి): దేశరాజధాని ఢిల్లీలో సరి-బేసి వాహన విధానం అమలు చేయడం వల్ల నగరంలో కీలక సమయాల్లో కాలుష్యం స్థాయి …

జల్లిట్టుకు కేంద్రం అనుమతి

న్యూఢిల్లీ,జనవరి 8(జనంసాక్షి):తమిళనాడుకు కేంద్రం సంక్రాంతి కానుక అందించింది.సంక్రాంతి పర్వదినాన తమిళనాడులో సంప్రదాయ బద్ధంగా నిర్వహించే జల్లికట్టుకు కేంద్రం నుంచి అనుమతి లభించింది. అక్కడి అన్ని పార్టీల నాయకులు …

జమ్ము కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ ఇకలేరు

– ప్రముఖులు సంతాపం – తదుపరి సీఎం మెహబూబా ముఫ్తీ న్యూఢిల్లీ,జనవరి 7(జనంసాక్షి): జమ్మూ కశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌(79) కన్నుమూశారు. మెడనొప్పి జ్వరంతో బాధపడుతున్న …

జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ కుదింపు కుదరదు

– హై కోర్టు హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల షెడ్యూల్‌ను కుదిస్తూ జారీచేసిన జీవోపై హైకోర్టు స్టే విధించింది. ఎన్నికల నిర్వహణ కోసం గడువు విధిస్తూ ఆదేశాలు …

అసద్‌కు ఐఎస్‌ వార్నింగ్‌

హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి ఐఎస్‌ఐఎస్‌ నుంచి హెచ్చరికలు వచ్చాయి. ఐఎస్‌ఐఎస్‌ గురించి తెలియకపోతే నోరు మూసుకోవాలని ట్విట్టర్‌లో బెదిరింపు …

సత్ప్రవర్తన కలిగిన 300 మంది ఖైదీలు విడుదల

– హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హైదరాబాద్‌,జనవరి 7(జనంసాక్షి): ఈ గణతంత్ర దినోత్సవానికి సత్పవ్రర్తన కలిగిన 300 మంది ఖైదీలను జనవరి 26న విడుదల చేయాలని భావిస్తున్నట్లు రాష్ట్ర …

పఠాన్‌ కోట కుట్ర వెనుక జైష్‌-ఈ- అహ్మద్‌ హస్తం

న్యూఢిల్లీ,జనవరి 7(జనంసాక్షి):పఠాన్‌ కోట్‌ వైమానిక స్థావరంపై ఉగ్రవాదుల దాడి వెనుక పాకిస్థాన్‌ తీవ్రవాద సంస్థ జైష్‌-ఈ-అహ్మద్‌ హస్తం ముందని గుర్తించినట్టు తెలుస్తోంది. జైష్‌-ఈ-అహ్మద్‌ వ్యవస్థాపకుడు మౌలానా మసూద్‌ …

సుష్మా జీ… ! జరపట్టించుకోండి

– విద్యార్థులపట్ల అమెరికా వైఖరిపై కేటీఆర్‌ లేఖ హైదరాబాద్‌,జనవరి6: తెలుగు విద్యార్థులు అమెరికా ఎదువరవుతున్న ఇబ్బందులను పట్టించుకుని, వాటికి పరిష్కారం చూపాలని ఐటీ, పంచాయతీ రాజ్‌ శాఖ …

ఏదయా..? మీదయ!

– రైల్వే శాఖ నిర్లక్ష్యంపై తెలంగాణ ఎంపీల ఆగ్రహం హైదరాబాద్‌,జనవరి 6(జనంసాక్షి): తెలంగాణలో ఉన్న పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులను పూర్తిచేయాలని ఎంపీలు డిమాండ్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర్రానికి …

పఠాన్‌కోట్‌ రహస్యాన్ని చేధిస్తాం

– సీరియస్‌గా తీసుకున్న రక్షణశాఖ న్యూఢిల్లీ,జనవరి 6(జనంసాక్షి): దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పఠాన్‌ కోట్‌ ఏయిర్‌ బేస్‌పై ఉగ్రవాదుల దాడి సీరియస్‌గా తీసుకుంటామని, దీని రహాస్యాన్ని …