అంతర్జాతీయం

Malaysia Masters Badminton 2022: సింధు శుభారంభం

మళ్లీ తొలి రౌండ్‌లోనే ఓడిన సైనా మలేసియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్స్‌ పీవీ సింధు, సైనా నెహ్వాల్‌లకు మిశ్రమ ఫలితాలు …

ట్రెండ్‌ను బ్రేక్‌ చేస్తూ’..ఐఎంఎఫ్‌ గీతా గోపినాథ్ సరికొత్త రికార్డ్‌లు!

అంతర్జాతీయ ద్రవ్యనిధి డిప్యూటీ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ గీతా గోపినాథ్ దిగ్గజాల సరసన చేరారు. గ‌తేడాది వరకు ఐఎంఎఫ్‌లో చీఫ్ ఎకాన‌మిస్ట్‌గా ప‌నిచేసిన గీతా గోపినాథ్.. ఈఏడాది …

బలూచిస్తాన్‌లో ఘోరరోడ్డుప్రమాదం

19మంది మృత్యువాత కరాచీ,జూలై4(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లో ఆదివారం సంభవించిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోగా మరో 11 మంది గాయాలపాలయ్యారు. క్వెట్టా నుంచి ఇస్లామాబాద్‌కు …

Monkeypox Virus: 27 దేశాలకు పాకిన మంకీపాక్స్‌.. మొత్తం 780 కేసులు

మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. మే 13 నుంచి జూన్‌ 2వ తేదీ దాకా 27 దేశాల్లో 780 మంకీపాక్స్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని ప్రపంచ …

దేశంలో కొత్త‌గా 3,714 క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి కొన‌సాగుతూనే ఉంది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 3,714 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, ఏడుగురు మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య …

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు

ఎలమెంటరీ పాఠశాలలో దుండగుడి కాల్పులు యువకుడి విచ్చలవిడి కాల్పుల్లో 21మంది మృతి మృతుల్లో 19మంది చిన్నారులు ఉన్నట్లు గుర్తింపు ఘటనపై తీవ్ర భావోద్వేగానికి గురైన అధ్యక్షుడు జో …

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో మోడీ భేటీ

ద్వైపాక్షిక సంబంధాలపై ఇరునేతల చర్చ టోక్యో,మే24(జ‌నంసాక్షి): టోక్యో వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల …

క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం

ప్రజాస్వామ్య శక్తులకు కొత్త ఉత్సాహం జపాన్‌ వేదికగా క్వాడ్‌ సదస్సులో ప్రధాని మోడీ టోక్యో,మే24(జ‌నంసాక్షి): క్వాడ్‌ సభ్య దేశాల పరస్పర విశ్వాసం, సంకల్పం ప్రజాస్వామ్య శక్తులకు కొత్త …

శ్రీలంకకు భారత్‌ మరో 500 మిలియన్‌ డాలర్ల సాయం

కొలంబో,ఏప్రిల్‌ 23(జనంసాక్షి):ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ తన సాయాన్ని కొనసాగిస్తోంది. తాజాగా ఇంధన దిగుమతుల నిమిత్తం మరో 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్లైన్‌ అందించేందుకు సిద్ధమైంది. …

.శ్రీలంక నుంచి కొనసాగుతున్న వలసలు

` ప్రాణాలను పణంగా పెట్టి సముద్రాన్ని దాటుతున్న శరణార్థులు కొలంబో,ఏప్రిల్‌ 13(జనంసాక్షి):తీవ్రమైన ఆర్థిక సంక్షోభం కోరల్లో చిక్కుకున్న ద్వీపదేశం శ్రీలంక నుంచి ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారు. గత …

తాజావార్తలు