నేడు భారత్- ఇంగ్లండ్ చివరి టీ 20 మ్యాచ్
ముంబై: ఈ రోజు భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ముంబై: ఈ రోజు భారత్ – ఇంగ్లండ్ జట్ల మధ్య చివరి టీ 20 మ్యాచ్ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ముంబయి: శుక్రవారం స్టాక్మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్ కొనసాగుతుండగా, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.
గుజరాత్: గుజరాత్ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.