జాతీయం

నేడు భారత్‌- ఇంగ్లండ్‌ చివరి టీ 20 మ్యాచ్‌

ముంబై: ఈ రోజు భారత్‌ – ఇంగ్లండ్‌ జట్ల మధ్య చివరి టీ 20 మ్యాచ్‌ జరగనుంది. రాత్రి 7 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

‘ అఖిలపక్ష ప్రతినిధులను 26,27న ప్రకటిస్తం’ : బొత్స

న్యూఢిల్లీ : తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వెళ్లే ప్రతినిధులను ఈ నెల 26,27న ప్రకటిస్తామని పీసీసీ …

ఢిల్లీ కీచక ఘటనలో మరొకరి అరెస్టు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం ఘటనలో మరో నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుని వివరాలు తెలిపేందుకు పోలీసులు నిరాకరించారు. ఈ …

కల్మాడీపై అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: కామన్వెల్త్‌ కుంభకోణం కేసులో క్రీడల నిర్వాహక  కమిటీ మాజీ ఛైర్మన్‌ సురేష్‌ కల్మాడీతోపాటు మరో పది మందిపై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. …

పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌సింగ్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నే దిగ్విజయ్‌ సింగ్‌కు వూరట లభించింది. భాజపా అధ్యక్షుడు గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: శుక్రవారం స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ కొనసాగుతుండగా, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ కొనసాగుతోంది.

వచ్చే నెల 15న పీఎఫ్‌ వడ్డీ రేటుపై నిర్ణయం!

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ డిపాజిట్లపై ఎంత మొత్తంలో వడ్డీరేటు చెల్లించాలనే విషయాన్ని వచ్చే నెల 15న జరగబోయే ట్రస్టీల సెంట్రల్‌ బోర్డు సమావేశంలో తేల్చే …

సోనియాను కలిసిన జానా, కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించినట్లు సమాచారం. సోనియాతో …

కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన …

పీసీసీ పదవికి మొద్వాడియా రాజీనామా

గుజరాత్‌: గుజరాత్‌ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్‌ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్‌ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.