పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌సింగ్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ : పరువు నష్టం దావా కేసులో కాంగ్రెస్‌ సీనియర్‌ నే దిగ్విజయ్‌ సింగ్‌కు వూరట లభించింది. భాజపా అధ్యక్షుడు గడ్కరీ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో దిగ్విజయ్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.