జాతీయం

భారత్‌, ఇంగ్లండ్‌ తొలి టీ 20 నేడే

పుణె : టీ 20 సిరీస్‌లోభాగంగా భారత్‌, ఇంగ్లండ్‌లు గురువారం తొలిమ్యాచ్‌లో ఢీకొనబోతున్నాయి. ఇప్పటికే టెస్టు సిరీస్‌ కోల్పోయిన భారత్‌ దీనిలోనైనా నెగ్గి పరువు నిలుపుకోవాలని తహతహలాడుతోంది. …

గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌లో ఓట్ల లెక్కింపు ప్రారంభం

అహ్మదాబాద్‌ : గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ స్థానాలకు  జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభం అయింది. గుజరాత్‌లో 182, హిమాచల్‌ ప్రదేశ్‌లో 68 …

గుజరాత్‌లో బీజేపీ హవా

అహ్మదాబాద్‌ : గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతోంది. 182 స్థానాలకుగాను 113 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అందరు అనుకున్నవిధంగానే నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ దిశగా …

విమలక్కను విడుదల చేయాలి: మధుయాస్కీ

ఢిల్లీ: టఫ్‌ కోకన్వీనర్‌, అరుణోదయ విమలక్కను వెంటనే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ మధుయాస్కీ డిమాండ్‌ వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం గజ్జే కట్టి గళం విప్పిన …

ఎమ్మార్‌ కేసులో ముగిసిన వాదనలు : తీర్పు రిజర్వులో

న్యూఢిల్లీ : ఎమ్మార్‌ ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంలో న్యాయప్రాధికార సంస్థముందు వాదనలు ముగిశాయి, అయితే ఆస్తుల ఎటాచ్‌మెంట్‌ వ్యవహారంపై తీర్పును న్యాయప్రాధికార సంస్థ రిజర్వులో ఉంచింది. ఈడీ, …

లోక్‌సభ రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: లోక్‌సభ సమావేశం రేపటికి వాయిదా పడింది. సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు యశ్‌వీర్‌ కేంద్రమంత్రి నారాయణస్వామి నుంచి కోటా బిల్లు ప్రతిని లాగేసుకున్నారు. ఆయన నుంచి బిల్లు …

ఎమ్మార్‌ ఆస్తుల జప్తుపై కొనసాగుతున్న విచారణ

ఢిల్లీ: ఎమ్మార్‌ సంస్థ ఆస్తుల జప్తు విషయం పై ఈరోజు ఈడీ న్యాయప్రాధికార సంస్థలలో విచారణ కొనసాగుతోంది.

షీలాదీక్షిత్‌ ఇంటి ముట్టడికి యత్నం

న్యూఢిల్లీ : విద్యార్థినిపై అత్యాచారం ఘటనఉ నిరసిస్తూ బుధవారం మధ్యాహ్నం పలువురు విద్యార్థులు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌ నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్‌ …

ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ టూర్‌కి బయలు దేరిన భారత్‌

న్యూఢిల్లీ, డిసెంబర్‌ 18: డిఫెండింగ్‌ ఛాంపి యన్‌ భారత హాకీ జట్టు ఏషియన్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఇవాళ దోహా బయలుదేరింది. ఇటీవల ఆస్టేల్రియాలో జరిగిన ఛాంపియన్స్‌ …

సినీహీరో యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం

కర్ణాటక : ఉల్లాసంగా… ఉత్సాహంగా సినిమా కథానాయకుడు యశోసాగర్‌ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. కర్ణాటక రాష్ట్రంలో తుమకూరు జిల్లా శిరాలో బుధవారం ఉదయం 4 గంటలకు జరిగిన …