జాతీయం

పాక్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్టు ఎంపిక

ముంబయి: పాక్‌తో జరిగే టీ 20, వన్డే మ్యాచ్‌లకు భారత జట్టును బీసీసీఐ సెలక్షన్‌  కమిటీ ఎంపిక చేసింది. టీ 20 జట్టులో అభిమన్యు మిథున్‌ స్థానంలో …

పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం

న్యూఢిల్లీ : పొగమంచు కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఉదయం 7 గంటల నుంచి రన్‌వేపై దట్టమైన పొగమంచు పేరుకుపోవడంతో …

దోషులకు శిక్ష పడేలా చూస్తాం :సింగ్‌

న్యూఢిల్లీ: ఢిల్లీ అత్యాచార ఘటనలో దోషులకు శిక్ష పడేలా చూస్తామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్‌ సింగ్‌ పేర్కొన్నారు. విద్యార్ధి నేతల సూచనలను పరగణనలోకి తీసుకుంటామని …

సోనియా, రాహుల్‌తో ఆందోళనకారుల చర్చలు

న్యూఢిల్లీ : అత్యాచార ఘటనను నిరసిస్తూ ఆందోళన కొనసాగిస్తున్న నిరసనకారులతో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ చర్చలు జరిపారు. ఆందోళనకారులతో హోం శాఖ సహాయ మంత్రి ఆర్‌పీఎన్‌ …

ఇండియాగేట్‌ వద్ద నిషేదాజ్ఞలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనను నిరసిస్తూ దేశ రాజధానిలో నిరసనలు మిన్నంటడడంతో పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిన్నటి నుంచి విజయ్‌చౌక్‌ …

మోడీ ప్రమాణ స్వీకారానికి జయలలిత

చెన్నై : డిసెంబర్‌ 26న గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేసే వేడుకకు తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత హాజరుకానున్నారు. మోడీ ఆహ్వానం మేరకు జయలలిత ఈ …

ఇండియాగేట్‌ వద్ద కొనసాగుతున్న ఆందోళనలు

న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటనకు నిరసనగా ఇండియా గేట్‌ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. నిషేదాజ్ఞలు లెక్కచేయకుండా పెద్దసంఖ్యలో చేరుకున్న ఆందోళనకారులు నిరసన ప్రదర్శనకు …

ఆరుగురు నాపై దారుణానికి పాల్పడ్డారు

ఢిల్లీ : ఢిల్లీ పోలీసుల నివేదికకు భిన్నంగా బస్సులో ఉన్న ఆరుగురు వ్యక్తులూ తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని ఢిల్లీ అత్యాచార బాధితురాలు పేర్కొంది. పోలీసుల నివేదికలో …

నిందితులందరనీ అదుపులోకి తీసుకున్నాం: డీసీపీ ఛాయాశర్మ

ఢిల్లీ: అత్యాచారం ఘటనలో నిందితులందరినీ అదుపులోకి తీసుకున్నట్లు దక్షిణ డీసీపీ ఛాయా శర్మ తెలియజేశారు. కేసులో ఆఖరి నిందితుడు అక్షయ్‌ ఠాకూర్‌నూ శుక్రవారం బీహార్‌లో అరెస్టు చేసినట్లు …

ఇండిమాగేట్‌ వద్ద హింసాత్మకంగా మారిన ఆందోళన

ఢిల్లీ: ఇండియాగేట్‌ వద్ద నిరసనకారుల ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు. చెప్పులు విసరటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అదనపు భద్రతా సిబ్బందిని నియమించారు. …