జాతీయం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్తోపోలిస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- కాంగ్రెస్ తోక కత్తిరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు
- కాంగ్రెస్ పార్టీని ఓడించండి
- మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదా
- సిద్దిపేట-హనుమకొండ ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
- కారుకు, బుల్డోజర్కు మధ్య పోటీ నడుస్తోంది
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే మంత్రివర్గంలోకి అజారుద్దీన్
- మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తాయి.. ప్రజలు ఆపదలో ఉంటే రావా?
- బీసీ జేఏసీల మధ్య సఖ్యత అవశ్యం
- శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లాల్సిన 18 విమానాలు రద్దు
- మరిన్ని వార్తలు





