జాతీయం
స్వల్పంగా తగ్గిన ద్రవ్యోల్బణం
ఢిల్లీ: ఆగస్ట్తోపోలిస్తే సెప్టెంబర్లో ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. సెప్టెంబర్ 9.73శాతంగా ద్రవ్యోల్బణం నమోదుకాగా ఆగస్ట్లో ఇది 10.03శాతంగా ఉంది. ఆగస్ట్ పారిశ్రామికోత్పత్తి 3.4శాతంగా నమోదైంది.
ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు తీవ్రవాదులు అరెస్టు
ఢిల్లీ: తీవ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిద్దీన్కు చెందిన ముగ్గురు ఉగ్రవాదులను ఢిల్లీ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
- బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాల్సిందే
- ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్ బాలుడి సాహసం
- కోల్కతాను ముంచెత్తిన భారీ వర్షాలు
- అట్టహాసంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం..
- కెనెడాలో ఖలిస్తానీ ఉగ్రవాది అరెస్ట్
- స్వదేశీ ఉత్పత్తులే కొనండి.. విక్రయించండి
- సూత్రప్రాయంగా.. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు ఛత్తీస్గఢ్ అంగీకారం!
- అబూజ్మడ్ ఎన్కౌంటర్లో ..
- గడ్చిరోలిలో ఎన్కౌంటర్
- పాక్ అణుబెదరింపులకు తలొగ్గం
- మరిన్ని వార్తలు