వార్తలు
కేసీఆర్కు ప్రధాని ఫోన్
రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని భారత ప్రధాని మన్మోహన్సింగ్ తెరాస అధ్యక్షులు కల్వకుంట చంద్రశేఖర్రావుకు ఈ రోజు సాయంత్రం ఫోను చేశాడు. పరకాలలో గెలుపోందినందుకు అభినందనలు తెలిపినాడు.
విశాఖ, శ్రీకాకుళంలో రేపు విజయమ్మ పర్యటన
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ రేపు విశాఖపట్నంలో పర్యటిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులను పరమార్శించనున్నారు. శ్రీకాకులంలో కూడా ఆమె పర్యటించనున్నారు.
జగన్ను విచారించేందుకు అనుమతివ్వండి
హైదరాబాద్: వైకాపా అదిణస్త్రథ జగన్మోహన్ రెడ్డిని విచారించేందుకు అనుమతివ్వాలని ఈ రోజు నాంపల్లీ కోర్టులో ఈడి పిటిషన్ వేసింది. కోర్టు నిర్ణయం ఇంకా ప్రకటించలేదు.
తాజావార్తలు
- ఆర్బీఐ వద్దకు చేరని రూ. 2000 నోట్లు ఇంకా ఎన్ని ఉన్నాయంటే?
- నాలుగు కోట్ల మంది ఆకాంక్షను కేసీఆర్ నెరవేర్చారు: కేటీఆర్
- లండన్ వేదికగా పాక్ తీరును ఎండగట్టిన శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది
- తెలంగాణ ప్రజలకు సుందరీమణుల శుభాకాంక్షలు.. వీడియో ఇదిగో!
- ఎవరితోనూ పొత్తు పెట్టుకోము: హరీశ్ రావు
- జై తెలంగాణ అని రేవంత్ అనకపోవడం దారుణం: కవిత
- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు
- తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి, ప్రధాని
- కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్పై కేసు
- ‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం
- మరిన్ని వార్తలు