వార్తలు

వీ.కే.సింగ్‌ అసాధారణ చర్య

న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : సర్వ సైన్యాధ్యక్షుడు వి.కె.సింగ్‌ కొద్ది రోజుల్లో రిటైర్‌ అవుతారనగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీస్‌లో ఉన్న అవధేష్‌ …

వైఎస్సార్‌, జగన్‌ ఇద్దరూ తెలంగాణ ద్రోహులే : ఈటెల

కరీంనగర్‌్‌, మే 27 (జనం సాక్షి) : దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, అతని కుమారుడు జగన్మోహన్‌రెడ్డి ఇద్దరూ తెలంగాణ ద్రోహులేనని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష నేత …

సింగరేణికి నర్సులు కావలెను…

గోదావరిఖని, మే 26, (జనం సాక్షి) : భారతదేశ పారిశ్రామిక రంగంలో సింహభాగాన ఉన్న సింగరేణి కాలరీస్‌లో పనిచేసే కార్మికులకు వైద్యం అందని ద్రాక్షలా మారింది. అధికారులకు …

వే బిల్లును అడ్డంగా పెట్టి డంపింగ్‌ ఇసుక అమ్మకాలు

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : ఇసు కతో ఇల్లు కట్టాలని అనుకుంటే సామా న్యులకు అతి కష్ట ంగా కట్టలేని పరి స్థితి కామారెడ్డిలో బిల్డర్‌లకు …

ప్రజాధనం దుర్వినియోగం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : కామారెడ్డి పట్టణంలోని సాయిబాబా గుడి ప్రాంగణం నుండి మోదలు కావలసిన మోరి కోందరు ప్రజా ప్రతినిదులు అండదండలతో మోరి పని …

సమాచార హక్కు ఒక వజ్రాయుధం

కామారెడ్డి మే 26 (జనంసాక్షి) : రాష్ట్ర సమాచార హక్కు చట్టం రక్షణ కమిటీి డివిజన్‌ స్థాయి సమా వేశం స్థానికి మండల ప్రజా పరిషత్‌ కామారెడ్డి …

రూ.5వేల కోట్లతో ఉచిత విద్యుత్‌

నిజామాబాద్‌, మే 26 (జనంసాక్షి): విద్యుత్‌ సరఫరాలో లోపాల వల్ల పంటలు ఎండిపోకుండా చూసి బాధ్యత విద్యుత్‌ అధికారులదేనని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి పి. …

మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణ

నర్సంపేట, మే 26(జనంసాక్షి) : 18 నుండి 25 సంవత్సరాల వయస్సు గల మహిళలకు ఉచిత కంప్యూటర్‌ శిక్షణతో పాటు స్పోకేన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ తరుణి స్వచ్ఛంద …

మానుకోటకు తరలివెళ్లిన జేఏసీ నాయకులు

చెన్నారావుపేట, మే 26(జనంసాక్షి) : మానుకోటలో జరిగిన సంఘటన స్పూర్తి పోరు పాదయాత్రకు మండలం నుండి జేఎసి నాయకులు శనివారం తరలివెళ్లారు. అనంతరం జేఎసి మండల కోకన్వీనర్లు …

పరకాల తీర్పు ఆ పార్టీలకు గుణపాఠం కావాలి

భూపాలపల్లి, మే 26, (జనంసాక్షి) : పరకాలలో జరగు ఉపఎన్నికలో టీిఆర్‌ఎస్‌ గెలుపు ఇతర పార్టీలకు గుణపాఠం కావాలని టీిఆర్‌ఎస్‌ యూత్‌ నాయకులు సింగనవేని చిరంజీవి, సూర …