వార్తలు
వరికి మద్దతు ధర పెంచినందుకు కృతజ్ఞతలు:సిఎం
హైదరాబాద్: వరికి మద్దతు ధర 170 రూపాయాలు పెంచినందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ యుపీఎ చైర్పర్సన్ సోనియాగాంధి, మన్మోహన్సింగ్లకు కృతజ్ఞతలు తెలిపారు.
వరికి మద్దతు ధర పెంపు
ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం వరికి మద్దతు ధరను పెంచింది. క్వింటాలుకు 170 రూపాయాలు పెంచింది. పెంచిన ధరను కలుపుకుని క్వింటాలుకు 1250 రూపాయాలు.
విశాఖ స్టీల్ప్లాంట్ బాధితులను పరామర్శించనున్న చంద్రబాబు
హైదరాబాద్: వాశాఖపట్నంలోని ఉక్కు కర్మగారంలో జరిగిన గాయపడిన బాధితులను నేడు టిడిపి అధినేత చంద్రబాబు విశాఖకు వేళ్ళనున్నారు
తాజావార్తలు
- ‘కాళేశ్వరం’ ఇంజనీరింగ్ అద్భుతం
- మా నీళ్లు మాకు ఇవ్వాల్సిందే..
- చత్తీస్గఢ్లో ఐఈడీ పేలుడు
- మరో పదేళ్లయినా పాక్ కోలుకోదు
- పాకిస్తాన్ నిద్రలేని రాత్రులు గడిపింది
- బ్రహ్మోస్ క్షిపణి దెబ్బకు పాక్ విలవిల్లాడిందన్న మోదీ
- తెలంగాణలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు
- బీఆర్ఎస్ నుంచి బహిష్కరణ, కొత్త పార్టీ అంశాలపై స్పందించిన కవిత
- సీఎం రేవంత్తో ఏఎం రత్నం భేటీ: ‘హరిహర వీరమల్లు’ ‘టిక్కెట్ ధరలపై చర్చ
- వైభవ్ సూర్యవంశీతో ప్రధాని మోదీ ముచ్చట్లు
- మరిన్ని వార్తలు