వార్తలు
దళ కమాండర్ను నరికి చంపిన దుండగులు
ఖమ్మం: ఇల్లందులోని ప్రభుత్వ వైద్యశాల ప్రాంతంలో నడిరోడ్డుపై మావోయిస్ట్ మాజి దలకమాండర్ను నరసింహనువేట కోడవల్లతో నరికి చంపినారు సంఘటన స్థలనికి పోలిసులు చేరుకుని విచారిస్తున్నారు.
అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్ర పేలుడు
నెల్లూరు:నెల్లూరు జిల్లా తడ మండలంలోని మాంబట్టు అపాచీ పరిశ్రమలో స్టీమ్ యంత్రం పేలుడు ప్రమాదంలో 9 మంది కార్మికులు గాయపడ్డారు. వారిని హుటహుటిన ఆస్పత్రికి తరలించారు.
ప్రెస్ క్లబ్లో వేదిక భేటీ
హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఎన్నికల నిఘా వేదిక భేటీ అయింది.ఈ భేటీలో ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కర్తవ్యాలు పై చర్చంచారు.
తాజావార్తలు
- ఉత్తమ చిత్రం కల్కి..
- త్వరలో బంగ్లాదేశ్లో ఎన్నికలు
- బెంగాల్లో నిర్మమత ప్రభుత్వం నడుస్తోంది
- మా సైనిక స్థావారాలపై భారత్ మెరుపుదాడులు
- ట్రంప్ టారిఫ్లకు ఎదురుదెబ్బ
- గాజాలో మిన్నంటిన ఆకలికేకలు
- ఆయుధాలు రాని ఒప్పందాలెందుకు?
- కన్నీటి గాధ! ఉద్యోగాల కోసం వెళ్లి మయన్మార్ లో చిక్కుకున్న భారతీయులకు చిత్రహింసలు!
- గ్యారెంటీ స్కీమ్లు: కర్ణాటక ముఖ్యమంత్రి సలహాదారు సూచన!
- పాకిస్థాన్తో కాల్పుల విరమణపై అమెరికాతో భారత్ చర్చలు
- మరిన్ని వార్తలు