విద్య

8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే చివరిసారి

బీసీసీఐ ట్రెజరర్‌ అరుణ్‌ ధుమాల్‌ ముంబై,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) 2021 రెండో దశకు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నామని, 8 జట్లతో లీగ్‌ జరగడం ఇదే …

అందరి చూపు పాక్‌ ఇండియా మ్యాచ్‌ పైనే

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): సాధారణంగా భారత్లో క్రికెట్‌ అంటే ఏ రేంజిలో క్రేజ్‌ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం భారత్లో ఎన్నో రకాల క్రీడలు ఉన్నప్పటికీ అటు …

టీ20 వరల్డ్‌కప్‌కి ఆస్ట్రేలియా జట్టు ప్రకటన

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): అక్టోబర్‌ 17 నుంచి ప్రారంభం కాబోయే టీ20 వరల్డ్‌కప్‌ కోసం టోర్నీలో పాల్గొనే అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తున్నాయి. సెప్టెంబర్‌ 10లోగా అన్ని …

ఫ్రస్ట్రేషన్‌కు లోనై రూట్‌ వికెట్‌ పారేసుకుంటాడు

ఇంగ్లండ్‌ మాజీ బౌలర్‌ మాంటీ పనేసర్‌ లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): ప్రస్తుతం జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా పాలిట కొరకరాని కొయ్యలా మారిన ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను …

మూడో టెస్టుకి ఇంగ్లాండ్‌ టీమ్‌లో మార్పులు

లండన్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): భారత్‌తో లార్డ్స్‌ వేదికగా సోమవారం రాత్రి ముగిసిన రెండో టెస్టులో అనూహ్యరీతిలో ఓడిపోయిన ఇంగ్లాండ్‌ టీమ్‌.. మూడో టెస్టుకి రెండు మార్పులతో బరిలోకి దిగబోతోంది. …

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న హసీన్‌ జహాన్‌ బోల్డ్‌ ఫోటో

న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి):టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమీ భార్య హసీన్‌ జహాన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటారు. తనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్‌ …

ఆడపిల్లలను కాపాడుకుంటున్న అఫ్ఘన్లు

కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్లు 20 ఏళ్ల క్రితం ఎలాంటి అరాచకరాలు సాగించారో తిరిగి ఇప్పుడు వాటినే కొనసాగిస్తున్నారు. దీంతో తాలిబన్ల మాటలను ఆఫ్ఘన్లు నమ్మడం లేదు. కాబుల్‌ …

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో అఫ్గాన్‌ యుద్ధ జాగిలాలు

ఛత్తీస్‌గఢ్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): అఫ్గానిస్థాన్‌ జాగిలాలు ఛత్తీస్‌ గఢ్‌ అడవుల్లో హల్‌ చల్‌ చేయనున్నాయి. ఏంటీ అఫ్గానిస్థాన్‌ మొత్తం తాలిబన్ల చేతిలో చిక్కి సంక్షోభంలో కూరుకుపోతే అఫ్గాన్‌ జాగిలాలు …

విదేశాల్లో శిక్షణ తీసుకున్న సైన్యాన్ని, పైలెట్లను విధుల్లోకి చేరమంటున్న తాలిబన్లు ప్రపంచ దేశాల్లో ఆందోళన

కాబుల్‌,ఆగస్ట్‌19(జనం సాక్షి): తాలిబన్ల నీడలోకి చేరుకున్న అఫ్గనిస్థాన్‌లో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పేరు మార్చుకున్న ఆఫ్గనిస్తాన్‌ తాజాగా పరిపాలనా విధానాన్ని కూడా మార్చుకుంది. ఈ మేరకు …

ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది

విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ న్యూఢల్లీి,ఆగస్ట్‌19(జనం సాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ ప్రజలతో చారిత్రక మైత్రి కొనసాగుతుంది: విదేశాంగ మంత్రి డాక్టర్‌ ఎస్‌. జైశంకర్‌ ఆఫ్ఘనిస్థాన్‌ తాలిబన్లు ఆక్రమించిన …

తాజావార్తలు