వీడీయొస్

మలేషియా మాస్టర్స్‌లో కశ్యప్‌ ఓటమి

ప్రీక్వార్టర్స్‌లో ఇండోనేషియా చేతిలో పరాజయం కౌలాలంపూర్‌,జూలై7(జ‌నంసాక్షి): కౌలాలంపూర్‌ వేదికగా జరుగతున్న మలేషియా మాస్టర్స్‌లో భారత్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. ప్రీక్వార్టర్స్‌లో భారత్‌ స్టార్‌ షట్లర్‌ పారుపల్లి కశ్యప్‌ …

మహిళల వన్డేలో భారత్‌ దూకుడు

శ్రీలంకతో భారత్‌ 3`0తో క్లీన్‌ స్వీప్‌ కొలంబో,జూలై7(జ‌నంసాక్షి): శ్రీలంక మహిళలతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్‌ 3`0తో క్లీన్‌ స్వీప్‌ చేసింది. పల్లెకెలె వేదికగా జరిగిన అఖరి …

తొలిరోజు పైచేయి సాధించిన పాక్‌

వికెట్‌ నష్టానికి 235 పరుగులు ఇస్లామబాద్‌,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): ఆస్టేల్రియాతో తొలిరోజు జరిగిన తొలి టెస్టు మొదటి రోజున పాకిస్తాన్‌ పట్టుబిగించింది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టాస్‌ …

బాంబుదాడితో ఉలిక్కిపడ్డ ఆసిస్‌ క్రీడాకారులు

తొలిరోజే బాంబుదాడి స్వాగతంతో ఆందోళన ఇస్లామబాద్‌,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): 24 ఏండ్ల తర్వాత పాకిస్తాన్‌ గడ్డపై అడుగుపెట్టిన ఆస్టేల్రియా జట్టును ఆ దేశ తీవ్రవాదులు బాంబు దాడితో కంగారెత్తించారు. పెషావర్‌లోని …

తొలి టెస్ట్‌లో వికెట్కీపర్‌ పంత్‌ దూకుడు

వన్డే తరహాలో బౌలర్లను బాదిని పంత్‌ 97 బంతుల్లో 96 పరుగులకు ఔట్‌ మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ):శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ దూకుడైన …

తొలిరోజు భారత్‌ భారీ స్కోరు

6 వికెట్ల నష్టానికి 357 పరుగులు నాలుగు పరుగులతో శతకం చేజార్చుకున్న పంత్‌ 45 పరుగలతో నిరాశ పర్చిన విరాట్‌ కోహ్లీ మొహాలి,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): శ్రీలంకతో జరుగుతున్న తొలి …

వందో టెస్టులో నిరాశ పర్చిన కోహ్లీ

సెంచరీ కాకున్నా అర్థ సెంచరీ చేయకుండానే ఔట్‌ మొహాలీ,మార్చి4(ఆర్‌ఎన్‌ఎ): వందో టెస్టు ఆడుతున్న కోహ్లి 45 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రతిష్టాత్మక వందో టెస్టులో సెంచరీ చేస్తాడని …

ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ హఠాన్మరణం

గుండెపోటుతో మృతి చెందాడని నిర్ధారణ న్యూఢల్లీి,మార్చి4(జనం సాక్షి): క్రీడారంగంలో కోలుకోని విషాం నెలకొంది. ఆస్టేల్రియన్‌ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ గుండెపోటుతో హఠాన్మరణం చెందాడు. థాయిలాండ్‌లోని తన …

టెన్సిన్‌ స్టార్‌ను వేధించిన పోకిరీకి మొట్టి కాయలు

ఆమె వైపు వెళ్లకుండా కోర్టు కఠిన ఆదేశాలు లండన్‌,ఫిబ్రవరి25( జనంసాక్షి ): బ్రిటన్‌ టెన్నిస్‌ సంచలనం ఎమ్మా రాడుకానును వెంబడిస్తూ వేధించిన కేసులో అమ్రిత్‌ మగర్‌ అనే వ్యక్తికి యునైటెడ్‌ …

లియాండర్‌ పేస్‌పై గృహహింస కేసు

దోషిగా తేల్చిన ముంబై కోర్టు ముంబై,ఫిబ్రవరి25( జనంసాక్షి ): గృహ హింస కేసులో టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌ను ముంబైలోని మెట్రోపాలిటన్‌ మేజిస్టేట్ర్‌ కోర్టు దోషిగా తేల్చింది. 2014లో అతడి …