సీమాంధ్ర

ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర

తిరుపతిలో కోటీ 59 లక్షల అత్యధిక వేలం అమరావతి,జూలై30(జనంసాక్షి): ఏపీ మద్యం బార్ల వేలానికి రికార్డు ధర పలికింది. తిరుపతిలో ఓ మద్యం బార్‌ వేలం ధర …

గుంటూరులో అనుమానిత మంకీపాక్స్‌ కేసు

గుంటూరు,జూలై30(జనంసాక్షి): గుంటూరు జిల్లాలో మంకీఫాక్స్‌ అనుమానిత కేసు నమోదయ్యింది. ఉపాధి కోసం ఒడిశా నుంచి పల్నాడు జిల్లాకు వచ్చిన కుటుంబంలోని బాలుడు(8) ఒంటిపై దద్దుర్లు రావడంతో తల్లిదండ్రులు …

కృష్ణానదిలో మత్స్యకారులకు భారీచేప లభ్యం

ఇటిక్యాల (జనంసాక్షి) జూలై 30 : ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో మత్స్యకారులకు చేతినిండా పని, పనికితగ్గ …

ప్రముఖ దర్శకులు వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్

ప్రముఖ దర్శకులు వంశీని, గోదావరిని విడదీసి చూడలేం. ఆయన కథల్లో, చిత్రాల్లో గోదావరిని కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరిస్తారు. ముఖ్యంగా సొంతూరు పసలపూడి పేరుతో వంశీ రాసిన కథలు …

మంత్రి నాగార్జునకు తృటిలో తప్పిన ప్రమాదం

విజయవాడ,జూలై30(జనంసాక్షి): సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జునకు త్రుటిలో ప్రమాదం తప్పింది. వారధి నుంచి బందర్‌ రోడ్డువైపు వస్తుండగా విజయవాడలో కారు ప్రమాదానికి గురైంది. గమనించిన …

మద్యనిషేధంపై టిడిపి మహిళల పోరుబాట

తిరుపతి,జూలై30(జనంసాక్షి): సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని టీడీపీ మహిళా నేతలు పోరుబాట పట్టారు. రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలంటూ.. తిరుపతి నగరంలోని గాంధీ …

పంటలు గిట్టుబాటు కాక ఆందోళన

అరటి,మామిడికి దక్కని గిట్టుబాటు కడప,జూలై30(జనంసాక్షి): ఆరుగాలం కష్టించి పంటలు పండిరచే రైతులు దళారులచేతుల్లో దగాపడుతున్నారు. గిట్టుబాటు ధరలు ఉన్నా దళారులు మాత్రం రైతులకు ధరలులేవని మసిపూసి మారేడుకాయ …

రాజధాని గ్రామాల్లో సోము వీర్రాజుపర్యటన

బిజెపి తీరుపై మండిపడ్డ స్థానిక రైతులు అమరావతి,జూలై29(జనంసాక్షి ): బీజేపీ ఆలోచన అభివృద్ధి మాత్రమేనని బీజేపీ నేత సోమువీర్రాజు ప్రకటించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు …

సంక్షేమం లక్ష్యంగా కార్యక్రమాల అమలు

మేనిఫెస్టోలో లేకపోయినా కాపునేస్తం కింద సాయం మాది అన్ని వర్గాల ప్రభుత్వం అన్న సిఎం జగన్‌ చంద్రబాబు లాగా దోచుకునే ప్రభుత్వం కాదని వెల్లడి గొల్లప్రోలులో కాపునేస్తం …

ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో అమరావతి,జూలై29(జనంసాక్షి ): వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అర్దాంతరంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు …

తాజావార్తలు