సీమాంధ్ర

వరదతో నష్టపోయిన కుటుంబాలపై శీతకన్ను

పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వం ఏలూరు,జూలై26(జనంసాక్షి):వరదలవల్ల అనేక గ్రామాలలో 200నుండి 300 పశువులు కోట్టుకుని పోయాయి. పేదల ఇళ్ళు కూలిపోయాయి. వస్తువులన్ని మునిగి పనికి రాకుండా పోయాయి. ట్రాక్టర్లు, …

సూట్‌కేసు కంపెనీలతో బ్యాంకులకు టోపీ

టిడిపినేత పట్టాభి ఆటు విమర్శలు అమరావతి,జూలై23(జనంసాక్షి): దేశంలోనే అత్యధికంగా అప్పుల రాష్ట్రంగా ఏపీకి కీర్తి సంపాదించిదని టీడీపీ నేత పట్టాభి ఎద్దేవాచేశారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ …

విద్యావ్యవస్థను నశానం చేశారు

మండిపడ్డ టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి,జూలై23(జనంసాక్షి): ఏపీలో విద్యావ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ అశోక్‌బాబు ధ్వజమెత్తారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం టీచర్లపై కక్షసాధింపు చర్యలకు …

నంద్యాలలో వైద్య కళాశాల నిర్మాణం

అనుమతించిన ఎపి హైకోర్టు అమరావతి,జూలై23(జనంసాక్షి):నంద్యాలలో వైద్య కళాశాల భవన నిర్మాణం చేపట్టేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి …

హాస్టల్‌ విద్యార్థులకు అస్వస్థత

విజయవాడ,జూలై23(జనంసాక్షి): కృష్ణా జిల్లా చల్లపల్లి బాలికల వసతి గృహంలో ఏడుగురు విద్యార్థినిలు అస్వస్థతకు గురయ్యారు. రాత్రి నుంచి వాంతులు, కడుపునొప్పితో విద్యార్థినిలు బాధపడుతున్నారు. వెంటనే విద్యార్థినులను వసతి …

గాయని శ్రావణ భార్గవిపై ఫిర్యాదు

తిరుపతి,జూలై23(జనంసాక్షి):ఒకపరి కోకపరి వయ్యారిమై కీర్తనను అశ్లీలంగా ప్రదర్శించడాన్ని తిరుపతి వాసులు తప్పుబట్టారు. శ్రావణి భార్గవి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి వాసులు …

శ్రీవారికి భక్తుల కాసుల వర్షం

21 రోజుల్లోనే వందకోట్లు దాటిన ఆదాయం తిరుమల,జూలై23(జనంసాక్షి): కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. వివిధ రాష్టాల్ర …

అప్పు అడిగిన పాపానికి గొంతుకోసి హత్య

విశాఖపట్టణం,జూలై23(జనంసాక్షి): విశాఖ జిల్లాలో ఓ రౌడీ షీటర్‌ రెచ్చిపోయాడు. అప్పు ఇచ్చిన పాపానికి అతడిని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. విశాఖ జిల్లా ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో …

ఎపిలో మరో రెండ్రోజలు వర్షాలు

ఉప్పొంగిన వాగులు, వంకలతో జలమయం విజయవాడ,జూలై23(జనంసాక్షి): ఏపీలో చాలాచోట్ల కుండపోతగా వర్షం కురిసింది. గుంటూరు, విజయవాడ సహా పలు పట్టాణాల్లో రోడ్లు జలమయమయ్యాయి. భారీ వర్షాలకు కొన్నిచోట్ల …

నిండుకుండలా శ్రీశైలం జలాశయం

గేట్లను ఎత్తి నీటిని విడుదల చేసిన మంత్రి నంద్యాల,జూలై23(జనంసాక్షి): శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వరదలతో ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ప్రాజెక్టు …