సీమాంధ్ర

వరద తగ్గినా ఇంట్లోకి అడుగు పెట్టలేని దుస్థితి

బురదలో కూరుకుపోయిన అనేక ఇళ్లు కొట్టుకుపోయిన పశువుల కోసం వెతకులాట ఇంట్లో సామాన్లు చెత్త కుప్పలా మరిన వైనం కాకినాడ,జూలై23(జనంసాక్షి): గోదావరి జిల్లాలను కదిలిస్తే కన్నీటి సంద్రాలు …

ప్రమాదంలో జర్నలిస్టుకు తీవ్ర గాయాలు

కాకినాడకు తరలించిన చికిత్స అమలాపురం,జూలై22(జనంసాక్షి): కోనసీమ జిల్లా ఆలమూరు మండలానికి చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ కోలాటి భైరవస్వామి (స్వామి) రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయపడ్డాడు. తలకు బలమైన …

ఆన్‌లైన్‌ మోసంతో రెండున్నర లక్షలు కాజేత

రాజస్థాన్‌లో నిందితుడిని పట్టుకున్న పోలీసులు విజయవాడ,జూలై22(జనంసాక్షి): ఆన్‌లైన్లో మోసాలకు పాల్పడుతూ బ్యాంక్‌ అకౌంటులో డబ్బులు కాజేస్తున్న రాజస్థాన్‌కు చెందిన జీవన్‌ కుమార్‌ అనే ఆన్‌ లైన్‌ మోసగాణ్ణి …

పోలవరం ఆలస్యం కావడంతోనే వరదలు

జగన్‌ది అసమర్థ దద్దమ్మ ప్రభుత్వం రెండోరోజూ పశ్చిమలో కొనసాగిన చంద్రబాబు పర్యటన భీమవరం,జూలై22(జనంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయి ఉంటే ఈ స్థాయిలో వరద వచ్చి …

ఐటిరంగంలో దూసుకుపోతున్న ఎపి

పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తిరుమల,జూలై22(జనం సాక్షి ): ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ …

పోలవరంపై నోరు పారేసుకోవడం తగదు

నిర్వాసితులకు తక్షణం పరిహారం చెల్లించాలి మంత్రి పువ్వాడ కామెంట్లు అర్ధరహితం: నారాయణ విజయవాడ,జూలై22(ఆర్‌ఎన్‌ఎ): పోలవరం ప్రాజెక్టు ఎత్తు విషయంలో తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ వ్యాఖ్యలు …

తగ్గుముఖం పట్టిన వరద ప్రవాహం

ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న లంక ప్రజలు మెల్లగా ఇళ్లకు చేరుకుంటున్న జనం అమలాపురం,జూలై22(జనం సాక్షి ): వరదఉధృతి తగ్గడంతో లంక గ్రామాల్లోని ప్రధాన రోడ్లు, ఎత్తయిన ప్రదేశంలో ఉన్న రోడ్లు …

వరద ఉధృతి తగ్గినా కోలుకోని నిర్వాసిత మండలాలు

నీటిలోనే జీవినం సాగిస్తున్న బాధితులు సాయం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలు పోలవరం,జూలై120(జ‌నంసాక్షి):గోదావరి, శబరి నదుల ప్రవాహ ఉధృతితగ్గినప్పటికీ అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పోలవరం నిర్వాసిత …

పోలవరంపై పు వ్వాడ వ్యాఖ్యలు ఆక్షేపణీయం

ముంపుతో పోలవరానికి సంబంధం లేదు విలీన గ్రామాలతో పాటు ఎపిని తెలంగాణలో విలీనం చేయాలి మంత్రి బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు అమరావతి,జూలై19(జనం సాక్షి): పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి …

నందికొట్టకూరులో ఫ్లెక్సీల గొడవ

టిడిపి ఫ్లెక్సీలను తొలగించిన వైసిపి నంద్యాల,జూలై19(జనం సాక్షి): నందికొట్కూరులో వైసీపీ,టీడీపీ మధ్య ప్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ నంద్యాల పార్లమెంట్‌ ఇంచార్జ్‌ శివనందా రెడ్డి పుట్టినరోజు సందర్భంగా …