సీమాంధ్ర

రాజధాని తీర్పుపై సుప్రీంకు వెళతాం

మూడు రాజధానులపై తగ్గేది లేదన్న సుచరిత గుంటూరు,మార్చి4(జనం సాక్షి): ఓ వైపు హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చినా మంత్రులు మాత్రం మూడు రాజధానుల పాటను ఆపేయడం లేదు. …

ఆర్జిత సేవా ధరలను ఇప్పట్టో పెంచం

కేవలం చర్చ మాత్రమే చేసాం విఐపి దర్శనాలను తగగ్గించాలన్నదే మా ఉద్దేశ్యం వీడియో వైరల్‌ కావడంతోర్‌ఎన్‌ఎ వైవి సుబ్బారెడ్డి వివరణ అమరావతి,మార్చి4(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత …

విజయనగరం జిల్లాలో విషాదం

బిసి పాటశాలలో పాముకాటుకు విద్యార్థి మృతి విజయనగరం,మార్చి4(జనం సాక్షి): విజయనగరం జిల్లాలోని కురుపాం బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో విషాదం నెలకొంది. నిద్రలో ఉన్న విద్యార్థుల్ని విష …

హైకోర్టు తీర్పుతో అందరిలోనూ ఆనందం

అమరావతి కోసం ముందుకు సాగాలి ప్రభుత్వం మొండి పట్టుదలకు పోవద్దు : టిడిపి అమరావతి,మార్చి4(జనం సాక్షి): రాజధానిపై హైకోర్టు తీర్పుతో 5 కోట్ల ఆంధ్రులు పండుగ చేసుకుంటు …

రాజధాని తీర్పుపై సుప్రీంకు వెళతాం

మూడు రాజధానులపై తగ్గేది లేదన్న సుచరిత గుంటూరు,మార్చి4(జనం సాక్షి): ఓ వైపు హైకోర్టు స్పష్టమైన తీర్పును ఇచ్చినా మంత్రులు మాత్రం మూడు రాజధానుల పాటను ఆపేయడం లేదు. …

ఆర్జిత సేవా ధరలను ఇప్పట్టో పెంచం

కేవలం చర్చ మాత్రమే చేసాం విఐపి దర్శనాలను తగగ్గించాలన్నదే మా ఉద్దేశ్యం వీడియో వైరల్‌ కావడంతో వైవి సుబ్బారెడ్డి వివరణ అమరావతి,మార్చి4(జనం సాక్షి): తిరుమల శ్రీవారి ఆర్జిత …

పోలవరానికి అన్ని విధాల సహకారం

ప్రాజెక్ట్‌ త్వరగా పూర్తి చేయాలన్నదే సంకల్పం సిఎం జగన్‌తో కలసి పోలవరం సందర్శన పునరావాస కాలనీలను పరిశీలించిన కేంద్రమంత్రి షెకావత్‌ ఎపి జీవనాడి పోలవరం అన్న సిఎం …

జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం

          అమరావతి : చిత్తూరు జిల్లాలోని జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం తప్పింది. చంద్రగిరి మండలం అగరాల వద్ద మదనపల్లె డిపోకు …

మగవారితో మహిళలు ఎందులోనూ తీసిపోరు

అన్నిరంగాల్లోనూ వారు దూసుకుపోతున్నారు పద్యావతి విశ్వవిద్యాలయం మహిళా దినోత్సవంలో ఎమ్మెల్యే రోజా తిరుపతి,మార్చి4(జనం సాక్షి): మహిళలు మగవారికి ఎందులోనూ తీసిపోరు అని ఎమ్మెల్యే రోజా అన్నారు. నిజానికి …

యుద్దం అన్నది ఉక్రెయిన్‌ స్వయంకృతమా

శుక్రవారం 4`3`2022 ఒకప్పుడు సోవియట్‌ యూనియన్‌లో భాగమైన ఉక్రెయిన్‌ ..ఎందుకనో రష్యాతో సంబంధాలు తెంచుకుని పుతిన్‌కు వ్యతిరేకంగా మారడంతో పాటు..అమెరికా ఉచ్చులో పడిన ఖర్మానికి ఇప్పుడు భారీ …