సీమాంధ్ర

జిల్లాల పునర్వ్యస్థీకరణ అభ్యంతరాలు

పరిశీలిస్తున్నామన్న అధికారులు విజయవాడ,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  జిల్లాల పునర్‌వ్యవస్థీకరణలో ఇప్పటికే డ్రాప్ట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చామని ప్రణాళిక విభాగం ఎక్స్‌ అఫిషియో కార్యదర్శి ఎస్‌ఆర్‌కేఆర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. అభ్యంతరాలు, సూచనలు …

అంగన్‌వాడీ,ఆశాలకు న్యాయం చేయాలి: ఎంపి

న్యూఢల్లీి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  అంగన్‌వాడీ ఆశా వర్కర్ల సమస్యను పరిష్కరిస్తామని సీఎం జగన్‌ చెప్పారని, ఇప్పుడు న్యాయం చేయాలని అడిగిన ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లను అరెస్ట్‌ …

దేశాన్ని దివాళా తీయిస్తున్న బిజెపి విధానాలు

మండిపడ్డ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విజయవాడ,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  బిజెపి ఆర్థిక విధానాలతో దేశం నష్టపోతుందని సిపిఎం విరుచుకు పడిరది. ప్రజానీకాన్ని చైతన్యవంతం చేసి ఉద్యమాలు …

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న జగన్‌ సర్కార్‌: రామకృష్ణ

అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): జగన్‌ సర్కార్‌ నిన్నటి దాకా ఏం పట్టించుకోలేదని.. ఇప్పుడు చీమ కుట్టినట్టు ఉలిక్కి పడుతోందని సీపీఐ రామకృష్ణ పేర్కొన్నారు. అంగన్‌వాడీ, ఆశావర్కర్ల డిమాండ్లు నెరవేర్చమంటే …

ముగిసిన గౌతమ్రెడ్డి అంత్యక్రియలు

భారీగా తరలివచ్చిన అభిమానులు సిఎం జగన్‌ దంపతులు తుది వీడ్కోలు మంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరు దారిపొడవునా గౌతమ్‌ అమర్‌ హై అంటూ నినాదాలు నెల్లూరు,ఫిబ్రవరి23(జనం సాక్షి): అశ్రునయనాల మధ్య, …

ఎపి ఆర్థికస్థితి అద్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు): విజయవాడ,ఫిబ్రవరి23(జనం సాక్షి)కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అందుకే మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు …

విభజన హావిూలు గాలికొదిలిన పాలకులు

ఉమ్మడి పోరాటాలతో సాధించడం నేతల విఫలం మోడీపై ఒత్తిడి పెంచడంలో కానరాని చిత్తశుద్ది అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర …

ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనా‌లకు సంబం‌ధించిన టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం ఈరోజు విడు‌దల

తిరుమల : ఈ రోజు నుంచి ప్రారంభించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతో ఆశతో బుకింగ్‌ కోసం క్యూలో …

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

          శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభంశ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం 22 ఫిబ్రవరి 2022 నుండి  4 మార్చి 2022 వరకు …

నాయకులు, కార్యకర్తలు వైసీపీ చేస్తున్న ప్రలోభాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

. పాడేరు నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. జి.మాడుగుల. ఫిబ్రవరి 21 .జనం సాక్షి. మండలంలో బీరం పంచాయతీ అనర్బ గ్రామంలో సోమవారం నాడు …