సీమాంధ్ర

గౌతం రెడ్డి మృతి ప్రభుత్వానికి తీరని లోటు

బ్రాహ్మణపల్లిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు నేటి జగనన్న తోడు మూడో విడత వాయిదా అమరావతి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): గౌతం రెడ్డి మరణం ఆంధప్రదేశ్‌ ప్రభుత్వానికి తీరని లోటని ఏపీ అధికార ప్రతినిధి …

ఎపిలో చుక్కలు చూపిస్తున్న రవాణా అధికారులు

అధిక మొత్తంలో జరిమానలు విధింపులపై ఆందోళన అమరావతి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఏపీలో రూల్స్‌ బ్రేక్‌ చేసిన వాహనదారులకు రవాణాశాఖ అధికారులు చుక్కులు చూపిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలను లైట్‌ తీసుకుంటే జేబుకు …

గౌతం రెడ్డి మరణం బాధించిందికుటుంబ సభ్యులకు కెవిపి పరామర్శ

ఆయన మరణం తీరని లోటన్న స్పీకర్‌ తమ్మినేని హైదరాబాద్‌,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి:  ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మరణం జీర్ణించుకోలేనిదని మాజీ ఎంపి,కాంగ్రెస్‌ నేత …

మేకపాటి గౌతమ్‌కు సిఎం జగన్‌ నివాళి

కుటుంబ సభ్యులను ఓదార్చిన సిఎం తన సహచరుడు కోల్పోవడంపై జగన్‌ ఆవేదన జూబ్లీహిల్స్‌ నివాసంలో పలువురు నేతల నివాళి హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఎపి ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి …

సహకరా బ్యాంక్‌లో 30 లక్షల గోల్‌మాల్‌

గుంటూరు,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): నరసరావుపేట ప్రకాష్‌ నగర్‌లో ఉన్న గుంటూరు కేంద్ర సహకార బ్యాంక్‌లో 30 లక్షల నగదు గోల్‌ మాల్‌ అయ్యింది. ఖాతాదారులకు నోటీసులు రావడంతో విషయం వెలుగులోకి …

 చిన్నశేష వాహనంపై ఊరేగిన కళ్యాణ వెంకటేశ్వరుడు

తిరుపతి,ఫిబ్రవరి21 జ‌నంసాక్షి : శ్రీనివాసమంగాపురంలోని జరుగుతున్న శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు సోమవారం శ్రీనివాసుడు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు. కొవిడ్‌ `19 …

మంత్రిమేకపాటి మృతికి మంత్రలు దిగ్భార్రతి

యువ సహచరుడిని కోల్పోయామని సంతాపం ఆయన మృతి ప్రభుత్వానికి,పార్టీకి తీరని లోటని వెల్లడి అమరావతి,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): మంత్రి గౌతమ్‌ రెడ్డి మృతి పట్ల మంత్రులు పలువురు నేతలు తీవ్ర …

గౌతమ్‌ రెడ్డి మృతితో నెల్లూరులో విషాదం

హఠాన్మరణ వార్తతో అభిమానుల దిగ్భార్రతి తీవ్ర విచారం వ్యక్తం చేసిన కోటంరెడ్డి, ఆనం నెల్లూరు,ఫిబ్రవరి21(ఆర్‌ఎన్‌ఎ): మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే ఆయన …

పశుబీమా పథకాలకు మంగళం

ఆందోళనలో పాడి రైతులు నెల్లూరు,ఫిబ్రవరి21 : పశువుల బీమా పధకాల అమలు ఆటకెక్కాయి. ఈ ఏడాది పథకాలు అమలు చేయకపోవడంతో పాడి రైతులకు ధీమా కరువైంది. పశువులు …

వలసలు నివారించి ఉపాధి కల్పిచాలి

గ్రామాలకు దూరగంగా ఇళ్ల నిర్మాణం తగదు చిత్తూరు,ఫిబ్రవరి21: వలసల నివారణకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విపక్షాలు మండపడుతున్నాయి. కాలనీల పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీలను ఊరికి …