సీమాంధ్ర

ముగిసిన గౌతమ్రెడ్డి అంత్యక్రియలు

భారీగా తరలివచ్చిన అభిమానులు సిఎం జగన్‌ దంపతులు తుది వీడ్కోలు మంత్రులు,ప్రజాప్రతినిధులు హాజరు దారిపొడవునా గౌతమ్‌ అమర్‌ హై అంటూ నినాదాలు నెల్లూరు,ఫిబ్రవరి23(జనం సాక్షి): అశ్రునయనాల మధ్య, …

ఎపి ఆర్థికస్థితి అద్వాన్నం

రాష్టాన్న్రి చక్కబెట్టడంలో జగన్‌ విఫలం మండిపడ్డ బిజెపి నేతలు): విజయవాడ,ఫిబ్రవరి23(జనం సాక్షి)కేంద్రం బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, అందుకే మేధావులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు …

విభజన హావిూలు గాలికొదిలిన పాలకులు

ఉమ్మడి పోరాటాలతో సాధించడం నేతల విఫలం మోడీపై ఒత్తిడి పెంచడంలో కానరాని చిత్తశుద్ది అమరావతి,ఫిబ్రవరి23(జనం సాక్షి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు పరచడంలో ప్రధానమంత్రి నరేంద్ర …

ఈనెల 24 నుంచి 28 వరకు శ్రీవారి దర్శనా‌లకు సంబం‌ధించిన టికె‌ట్లను తిరు‌మల తిరు‌పతి దేవ‌స్థానం ఈరోజు విడు‌దల

తిరుమల : ఈ రోజు నుంచి ప్రారంభించిన శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల బుకింగ్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఎంతో ఆశతో బుకింగ్‌ కోసం క్యూలో …

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

          శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభంశ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం 22 ఫిబ్రవరి 2022 నుండి  4 మార్చి 2022 వరకు …

నాయకులు, కార్యకర్తలు వైసీపీ చేస్తున్న ప్రలోభాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

. పాడేరు నియోజకవర్గం ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి. జి.మాడుగుల. ఫిబ్రవరి 21 .జనం సాక్షి. మండలంలో బీరం పంచాయతీ అనర్బ గ్రామంలో సోమవారం నాడు …

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషనర్ మెంబర్ ప్రమాణ స్వీకారం.

విశాఖపట్నం.ఫిబ్రవరి21(.జనంసాక్షి బ్యూరో)నూతనంగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ (ఎస్ టి) కమిషన్ మెంబర్ గా బాధ్యతలు చేపట్టిన  మత్యరాస విశ్వేశ్వర రాజు సోమవారం నాడు విజయవాడ లో ఎస్టీ కమిషన్ …

విశాఖలో ఘనంగా ప్రెసిడెంట్  ఫ్లీట్ రివ్యూ…

సాగరతీరంలో భారత కీర్తి పతాక రెపరెపలు వేలాది మంది వీక్షకుల మధ్య పి ఎఫ్ ఆర్ సందడి … రాష్ట్రపతి గవర్నర్లు కేంద్ర మంత్రుల రాకతో సాగరతీరం  …

అనంతలో అంగన్‌వాడీల ఆందోళన

అనంతపురం,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పోలీసులు ఆంక్షలు విధించినా అనంతపురం జిల్లాలో అంగన్‌వాడీలు ఆందోళన కొనసాగించారు. కలెక్టరేట్‌ వద్దకు అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు తరలిరాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని వివిధ …

కేంద్రం నుంచి నిధులు వస్తున్నా ఎపి దివాళా

ఆర్థిక స్థిరత్వం లేకుండా జగన్‌ పాలన: జివిఎల్‌ కాకినాడ,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కేంద్రం నుంచి మూడు రెట్లు ఎక్కువగా నిధులు వస్తున్నా ఆర్థికంగా ఏపీ దివాళా ఎందుకు …