సీమాంధ్ర

జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్ల రద్దు

యూటిఎఫ్‌ ఆరోపణలతో చర్యలు చిత్తూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  జిల్లాలో అధ్యాపకుల డిప్యుటేషన్లు రద్దయ్యాయి. యునైటెడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ యూటీఎఫ్‌ ఫిర్యాదు మేరకు ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నది. ఈ …

రాజధాని వికేంద్రీకరణ జరిగి తీరుతుంది

అన్నిప్రాంతాలను వైసిపి సమానంగా చూస్తుంది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం పెట్టిందే అమరావతి జగనన్న గృహహక్కు పథకాన్ని ప్రారంభోత్సవంలో మంత్రి నాని విజయవాడ,డిసెంబర్‌21 ( జనం సాక్షి): రాష్ట్రంలో …

సిఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

మొక్కలు నాటిన మంత్రి అనిల్‌ కుమార్‌ నెల్లూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా …

పేదలకు మేలు జరిగితే అడ్డుకోవడం తగునా

ఓటిఎస్‌ పథకంపై టిడిపి తీరు దారుణమన్న తమ్మినేని శ్రీకాకుళం,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  పేదలకు జగన్న గృహహక్కు కింద చేపట్టిన ఓటీఎస్‌ పథకంపై టీడీపీ అనవసర రాద్దాంతం చేస్తుందని స్పీకర్‌ …

దాడులు చేస్తే ఫిర్యాదు చేయండి

వారికి అండగా ఉంటానన్న ఎంపి సుజనా అమరావతి,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని బీజేపీ …

ఇసుక త్వకాల్లో 600కోట్ల అక్రమాలు

విూడియా సమావేశంలో ఆరోపించిన సోమిరెడ్డి అమరావతి,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  ఇసుక తవ్వకాల్లో నెలకు రూ.600 కోట్ల అక్రమాలు జరుగుతున్నాయని టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ …

అంగన్‌వాడీలను ఆదుకోవాలి

అనంతపురం,డిసెంబర్‌21( జనం సాక్షి): అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చనిపోతే గ్రూప్‌ ఇన్సూరెన్స్‌ వస్తుందని కానీ అది అమలుకావడంలేదని సిఐటియూ నాయకులు అన్నారు. ప్రతిగ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సమస్యలు తాండవిస్తున్నా …

శబరిమలకు ప్రత్యేక బస్సులు

కడప,డిసెంబర్‌21( జనం సాక్షి): జిల్లా నుంచి శబరిమల భక్తులకు సర్వీసులను ఉపయోగిస్తున్నామని ఆర్టీసీ అధికారులు చెప్పారు. అయ్యప్ప భక్తులు కోరితే ప్రత్యేక బస్సులు నడుపుతామని అన్నారు. ఎవరికైన వివాహాలకు, …

ప్రత్యేకహోదాపై నోరుమెదపరేం

కాకినాడ,డిసెంబర్‌21( జనం సాక్షి): ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు తదితర అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించే దమ్ము ముఖ్యమంత్రి జగన్‌కు లేదని మాజీమంత్రి బుచ్చయ్య చౌదరి అన్నారు. ప్రజలు …

నేడు కర్నూలు జిల్లాకు సిఎం జగన్‌

భారీగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు కర్నూలు,డిసెంబర్‌21( జనం సాక్షి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పాణ్యం ఎమ్మెల్యే …