సీమాంధ్ర

కొళ్లకుంటలో రెండో రోజు చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

అనంతపురం: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘ వస్తున్నా … మీ కోసం ‘ పాదయాత్ర రెండో రోజు ప్రారంభమైంది. జిల్లాలోని కొళ్లకుంటలో పెద్ద సంఖ్యలో అభిమానులు, …

చిట్టవరంలో భారీ వర్షానికి ఇల్లుకూలి వృద్దురాలు మృతి

పశ్చిమగోదావరి: నర్సాపురం మండంలంలోని చిట్టవరంలో 2రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గ్రామంలో ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో కర్రా సుబ్బయమ్మ(60) అనే వృద్దురాలు మృతి చెందినది. …

తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు

రాజమండ్రి: అల్పపీడనంతో తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గత 3రోజులుగా కురుస్తున్న వానలతో రాజమండ్రి, కాకినాడ, తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమమయ్యాయి. వేలాది …

శ్రీశైలంలో కూలిన గోపురం

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో శ్రీభ్రమరాంజ సమేత మల్లిఖార్జునస్వామి వారి ఆలయ ఉత్తర గోపురమైన శివాజి గోపురం బుధవారం తెల్లవారు జామున 2.10గంటలకు సగానికి కూలిపోయింది. వర్షాలవలన …

అనంతలో వైకాపా కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య వాగ్వదం

అనంతపురం: నగరంలోని పాతూరు మహాత్మగాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమానికి వైకాపా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిని ఆహ్వానించాలేదని ఆపార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ కార్యక్రమాంలో …

సింహద్రి ఎన్టీపీసీలో కార్మికుని మృతి. అందోళన

  పరవాడ సింహద్రి జాతీయ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఎన్టీపీసీ నాలుగో యూనిట్‌ విస్తరణ పనుల్లో బుధవారం ఉదయం ప్రమాదం సంబవించింది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన …

నగలషాపులో కిలో బంగారం అపహరణ

విశాఖపట్నం: వివాఖపట్నంలోని మురలినగర్‌లో ఈ రోజు మధ్యహ్నం 2గంట ప్రాంతంలో నందితా నగల షాపులోకి తవేరా వాహనంలో 5గురు వచ్చి తుపాకులతో బెదిరించి కిలో బంగారం అపహరించారు. …

మోహినీ ఆవతారంలో శ్రీవారు

  తిరుమల బ్రహ్మండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఐదో రోజు ఉదయం అ దేవదేవుడు మోహినీ అవతరంలో తిరుమాడ వీదుల్లో వూరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. మోహినీ …

బొబ్బిలిలో బాణసంచ పేలిన ఘటనలో మరోకరి మృతి

బొబ్బిలి: బాణసంచా పేలిన ఘటనలో మరొకరు మృతి చెందారు. బుధవారం నాటికి 5గురు మృతి చెందార. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం యపారాది గ్రామంలో మంగళవారం రాత్రి …

వేరుశెనగ విత్తనాల కోసం తోవులాట

దేవరుప్పల: మండల కేంద్రంలో వేరుశెనగ విత్తనాల పర్మిట జారి రసాభాసగా మారింది మండలానికి 330బస్తాల వేరుశెనుగా విత్తనాలు రాగా ఉదయం నుంచి 1500 మంది రైతులు గుమికూడారు …